రైతులకు, నిరుద్యోగ యువకులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల వరకూ లోన్ ఇచ్చే పథకం గురించి మీకు తెలుసా? 50 శాతం నుంచి 100 శాతం వరకూ సబ్సిడీ కూడా ఇస్తుంది. అంటే మీరు సగం లోన్ కడితే చాలు. కొంతమందికైతే అస్సలు లోన్ చెల్లించాల్సిన పని లేదు.
ఈఎంఐ విధానం వచ్చాక మన దేశంలో ఖరీదైన ఎలక్ట్రానిక్స్, లగ్జరీ వస్తువుల వినియోగం, కొనుగోలు పెరిగింది అంటే అతిశయోక్తి కాదు. ముందు కొనాలి.. తర్వాత నెలకు ఇంత అని ఈఎంఐ చెల్లించాలి. తాజాగా పెళ్లి ఖర్చు కోసం కూడా ఓ కంపెనీ ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
సాధారణంగా బ్యాంక్ నుంచి లోన్ పొందడం అంటే.. ఎంత కష్టమో.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొవాలో.. చాలా మందికి అనుభవమే. లోన్ శాంక్షన్ చేయడం కోసం.. అధికారులు.. నెలల తరబడి.. బ్యాంక్ల వెంట తిప్పుకుంటారు. డాక్యుమెంట్స్, కాగితాలు అంటూ.. చాలా హడావుడి చేస్తారు. చదువుకున్న వాళ్లకే బ్యాంక్ రూల్స్ సరిగా అర్థం కావు.. అధికారులతో మాట్లాడాలంటే.. ఇబ్బంది పడతారు. అలాంటిది ఇక మిగతా వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాలా. అందుకే ఈ ఇబ్బందులు పడలేక.. చాలా మంది మధ్యవర్తులను […]
ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ముఖ్యమైనది.. నిరుద్యోగం. ప్రభుత్వ శాఖల్లో కొలువులు తక్కువ.. కాంపిటీషన్ ఎక్కువ. ఇక ప్రైవేటు జాబ్ అంటే.. పని ఎక్కువ.. జీతం తక్కువ.. పైగా ఏ నిమిషం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే భయం ఉంటుంది. ఈ గోల దేనికి.. చక్కగా ఏదైన పరిశ్రమ స్థాపించి.. మనకు మనం పని కల్పించుకోవడమే కాక.. మరి కొందరికి ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందని కొందరు ఆలోచిస్తారు. ఆలోచన సరే.. మరి ఆచరణలో […]
బ్యాంకులు చేసే నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యులకు ఓ పదివేలు అప్పు ఇవ్వమంటే.. లక్ష సందేహాలు వ్యక్తం చేసే బ్యాంకులు.. వందల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు దోచిపెడుతున్నాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ వంటి వారు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే కిక్కురుమనని బ్యాంకులు సాధారణ వ్యక్తులు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాడంటే ఇంటికి వెళ్లి తాళం వేస్తుంటాయి. అయితే,.. బ్యాంకులు ఇంతకన్నా క్రూరంగా వ్యహరిస్తాయని గుజరాత్లో వెలుగు చూసిన […]
బంగారాన్ని కుదవపెట్టి, అప్పు తీసుకుంటున్న వారిలో బాకీలు తీర్చని కేసులు పెరుగుతున్నాయి. ప్రముఖ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా టన్ను బంగారాన్ని వేలం వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విలువ దాదాపు రూ.404 కోట్లు. సాధారణంగా బ్యాంకుల్లో బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి ఏడాది కాలావధికి రుణాలు తీసుకుంటారు. గతేడాది లాక్డౌన్లు ముగిశాక, ఆర్థిక అవసరాల కోసం మూడో త్రైమాసికంలో పసిడి తనఖా రుణాలను ఎక్కువగా తీసుకున్నారని […]