గత కొంతకాలంగా అడవుల్లో ఉండే మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. కొన్నిసార్లు ఈ కూృర జంతువుల దాడుల్లో జంతువులే కాదు.. మనుషులు కూడా చనిపోతున్నారు.
తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు రోజు తిరుమలకు వస్తుంటారు. కొందరు బస్సులు, సొంత వాహనాల ద్వారా కొండ మీదకు వెళ్లి దేవ దేవుణ్ణి కొలుస్తారు.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్రమైన వీడియోలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఇందులో కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి.. మరికొన్ని గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి.
ఇటీవల కొంతకాలం నుంచి వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. వీటి దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరేందరో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలా గ్రామాల్లో తిరిగే వన్య మృగాలను అటవీ అధికారులు పట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇలా మృగాలను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోనులో సామాన్యులు కూడా చిక్కుకుంటారు. తాజాగా అలాంటి ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఫిల్మ్ సిటీలో స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ చిన్న పనిమీద బయటకెళ్లిన అతడి మేకప్ మ్యాన్ పై చిరుత దాడి చేసింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
ఇటీవల అడవులను పెద్ద ఎత్తున నరికి వేయడంతో అక్కడ ఉండే కృరమృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి రావడం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో గ్రామాల్లో వ్యవసాయ బావుల్లో కొన్ని కృరమృగాలు ప్రమాదవశాత్తు పడిపోతున్నాయి.
అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణంలో చిరుతపులి హల్ చల్ చేస్తుంది. ఎదురుపడ్డ మనుషులపై వరుస దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఎఫ్ఆర్ఐ) వద్ద ఉండే స్థానికులు, ఫారెస్ట్ సిబ్బంది మీద దాడి చేసింది. జోర్హాట్ పట్టణం అడవులతో చుట్టిముట్టి ఉండడంతో.. చిరుత పులి ఆ అడవుల నుంచి క్యాంపస్ లోకి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. చిరుతపులికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చిరుత సంచరిస్తున్న విజువల్స్, అలానే […]
ఈ మధ్య కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఊర్లలో వన్యమృగాలను చూసి జనాలు భయంతో పరుగులు తీస్తున్నారు. అంతేకాక మరికొన్ని సందర్భాలో పొల్లాలో పనులు చేసుకుంటున్న రైతులపై మీద కూడా పులు, చిరుతలు దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇలా క్రూర జంతువుల వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి. అడవులకు ఆనుకొని ఉంటున్న గ్రామాల్లో చిరుతలు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు.. […]
ఈ మధ్యకాలంలో క్రూర మృగాలు అడవులను వదలి జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారికిపై దాడులు చేస్తున్నాయి. ఇలా పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు దాడిచేసిన ఘటనల్లో కొందరు ప్రాణాలు కొల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. అయితే వీటిని జనవాసాల్లోకి రాకుండా ఎప్పటికప్పుడు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాటిని పట్టుకుని తిరిగి అడవుల్లో వదలి పెడుతున్నారు. అయినా అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఈ కూర్ర మృగాల సంచారం కనిపిస్తుంది. తాజాగా కర్ణాటకలోని […]
ఈ భూమ్మీద మనిషిని మించిన స్వార్థపూరిత జీవి మరొకటి ఉండదు. ప్రకృతి ఇచ్చిన వనరులన్నింటిని తను మాత్రమే వినియోగించుకోవాలనే ఆలోచన మనిషిది. తనతో పాటు ఈ భూమ్మీద ఎన్నో జీవురాశులున్నాయని.. వాటికి కూడా ఈ ప్రకృతి వనరుల మీద తనుకున్నట్లే హక్కులు, అధికారులుంటాయని గుర్తించడు. ప్రతి దాన్ని కేవలం తన స్వార్థం కోసం మాత్రమే వినియోగించుకుంటాడు. అయితే ఆ ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో నేడు అనుభవిస్తున్నప్పటికి మనిషి తీరు మారడం లేదు. మరీ ముఖ్యంగా మనిషి […]