గత నెల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది ఇంట్లో ఉన్నవారు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో ఉన్నవారు దగ్గరలోని చెరువులు, కుంటలు, బావుల్లో ఈత కొడుతూ సేద తీరుతున్నారు.
కృష్ణా నది నీళ్ళ రంగు మారడంపై విజయవాడ వాసుల్లో ఆందోళన నెలకొంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నది నీళ్లు పచ్చ రంగులోకి మారిపోయాయి. అంతేకాదు నీళ్లపై రసాయనాలతో కూడిన ఒక పొర ఏర్పడింది. దీంతో రసాయనాల వల్ల రంగు మారిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటినే అందరూ ఉపయోగించుకుంటారు. దీంతో కలుషితమైన ఈ నీటిని ఎలా ఉపయోగించుకోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ కృష్ణా నది నీరు ఏలూరు కాలువలో కలుస్తుంది. దీంతో కృష్ణా […]
లెజెండరీ తెలుగు యాక్టర్ ఘట్టమనేని కృష్ణ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమతో పాటు అశేషమైన వీరాభిమానులు ఆయన అంతిమ సంస్కారాలలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఇప్పుడు కృష్ణ అస్థికలను ఆయన తనయుడు మహేష్ బాబు.. విజయవాడలోని పవిత్ర కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు తన ఫ్యామిలీతో విజయవాడకు చేరుకున్నారు. […]
ఏపీ, తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాలను కలుపుతూ.. ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేపటనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర రోడు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశాడు. అంతేకాక ఐకానిక్ బ్రిడ్జి ఎలా ఉండనుందో ఫోటోలను కూడా షేర్ చేశాడు గడ్కరీ. 1082.56 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించే ఈ బ్రిడ్జిని 30 నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు […]
మన దేశం ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయం అని చెప్పవచ్చు. చాలా ఆలయాల్లో ఏడాది పొడవున భక్తులు దర్శనం ఉంటుంది. కానీ కొన్నిఆలయాల్లో మాత్రం సంవత్సరంలో కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. అలాంటి ఎన్నో ఆలయాల్లో సంగమేశ్వర ఆలయం ఒకటి. నంద్యాల జిల్లాలోని శ్రీ సంగమేశ్వర ఆలయం ఏడాది కాలంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే ఈ ఆలయం నాలుగు నెలలు మాత్రమే దర్శనం ఇవ్వడానికి […]
భారత దేశంలో ఎన్నో పవిత్రమైన పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. భక్తులు కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ క్షేత్రాలను సందర్శించి భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. అలాంటి దర్శనీయ స్థలాల్లో ఒకటి వీరభద్రస్వామి భద్రకాలి అమ్మవారి ఆలయం.ఈ ఆలయం ఎర్రగొండ పాలెం మండలం నల్లమల అడవిలో పాలంక క్షేత్రం కొండ చరియల కింద ఉన్నది. ఇక్కడ కొలువైన ఉన్న వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లను ప్రతి సంవత్సరం ఆశ్వీయుజమాసం, తొలి ఏకాదశ రొజున భక్తులు దర్శించుకుంటారు. వీరభద్ర స్వామి, భద్రకాళి […]
కృష్ణా నదిలో వాటర్ డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామ సమీపంలో కృష్ణా నదిలో పురాతన రాతి విగ్రహాలు బయటపడ్డాయి. మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో ఈ రాతి విగ్రహాలను గుర్తించారు. విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి, కుండలు కూడా ప్రవాహంలో కొట్టుకొచ్చాయి. నీటి ప్రవాహంలో ఒడ్డుకు వచ్చిన దేవతా మూర్తుల విగ్రహాలు చెక్కు చెదరకపోవడం గమనార్హం. నదీ ప్రవాహానికి ఇసుక సహా చిన్న చిన్న రాళ్లు కొట్టుకురావడం సహజం. […]
సమాజంలో మనం ఇప్పటికీ ఎన్నో రకాల దీక్షలు చూశాం. జరుగుతున్న అన్యాయానికి న్యాయం జరగాలని నిరాహార దీక్ష, మౌన దీక్షలు, ఇక ఇదే కాకుండా ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడు ఇంటి ముందు దీక్ష అని ఇలా ఎన్నో చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే దీక్ష మాత్రం పైవాటికి విరుద్దంగా ఉంటుంది. భర్త సంసారానికి పనికి రాడని ఓ భార్య ఏకంగా క్రిష్ణా నదిలో దీక్ష చేస్తోంది. ఇది కూడా చదవండి: […]
నల్గొండ- నాగార్జున సాగర్ రిజర్వాయర్ దగ్గర సందడి నెలకొంది. సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువన కురుస్తున వర్షాల నేపధ్యంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే నాగార్జున సాగర్ రిజర్వాయర్ 14 గేట్లు ఎత్తిన అధికారులు, సోమవారం ఉదయం మరో 8 గేట్లను ఎత్తారు. దీంతో ప్రస్తుతం 22 గేట్ల నుంచి దిగువకు నీరు దిగువకు […]