కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చింతలగుంట అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కలదు. అక్కడ పాఠశాలకు పక్కా భవనం లేక తాత్కాలికంగా ఓ ఇంట్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు.
మూడుముళ్ల బంధంతో, కొంగొత్త ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టింది శిరీష. కొత్తగా వచ్చిన కోడలికి జరగాల్సిన రాచ మర్యాదలు జరిగాయి. కొత్తగా పెళ్లైన మోజు కదా.. భార్య పట్ల విపరీతమైన ప్రేమ కురిపించాడు భర్త. ఆ ప్రేమకు ఫిదా అయిపోయింది భార్య.
విజయవాడకు చెందిన ఇందు తన లక్ష్యంపై ఏకాగ్రతతో శ్రమించి విజయం సాధించింది. ఆమె తల్లి మాధవి, తండ్రి పేరు సత్యనారాయణ. సొంత ఊరు కృష్ణా జిల్లా పెనమలూరు. తండ్రి గెస్ట్ లెక్చరర్.. తల్లి సాధారణ గృహిణి. విజయవాడలో బీటెక్ కంప్లీట్ చేసి, అమెరికాలో ఎం.ఎస్ పబ్లిక్ పాలసీ పూర్తి చేసింది.
ఇటీవల కాలంలో దొంగతనాలు తగ్గాయి అనుకుంటే అంతలో ఏదో ఒక సంఘటన కలవరపాటుకు గురి చేస్తుంది. గతంలో ఇంట్లో ఎవ్వరూ లేని లేదా రాత్రి పూట యజమానులు నిద్రిస్తున్న సమయంలో దొంగతనాలకు పాల్పడేవారు చోరులు. కానీ నేడు పట్టపగలే దోచుకెళుతున్నారు.
ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న వయసులోనే రక రకాల జబ్బుల భారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తక్కువ తిని, ఎక్కువ వ్యాయామం మంచి ఆరోగ్యంతో ఉండవొచ్చు పెద్దలు చెబుతుంటారు.
సాధారణంగా మనకు ఒకరోజు అంటే పగలు రాత్రి ఏర్పడతాయి. అంటే 24 గంటల సమయంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అనుకుంటాం. కానీ కాలాల మార్పును బట్టి రాత్రి, పగలులో గంటల తేడా ఏర్పడుతుంది. వేసవికాలంలో పగలు ఎక్కువగా ఉంటుంది.
అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం వచ్చింది. ఆ సమయంలో బిడ్డ ఆ మహిళా అధికారి దగ్గర ఉన్నాడు. అయినా సరే బిడ్డను కడుపున కట్టుకుని మరీ అక్రమాన్ని ఆపేందుకు శివంగిలా బయలుదేరారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళా స్థానికంగా హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక పక్కా ఉద్యోగం చేస్తూనే మరొ పక్కా పాడు పనులకు తెర లేపింది. ఇంతకి ఆమె చేసిన పనేంటో తెలిస్తే షాక్ గురవుతారు. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో చాలా మందికి తమ భాగస్వామిని వదిలేసి మరొకరితో సహజీవనం చేస్తున్నారు. అంతేకాక ఇలా రెండు వైపు భాగస్వామిని వదిలేసిన వాళ్లు కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఇలాంటి జంటల్లో కొందరు దారుణాలు చేస్తున్నారు.