పాపం ఉత్తరకొరియా ప్రజలు! ఆ దేశ అధ్యక్షుడు కిమ్ తీసుకున్న మరో నిర్ణయం దెబ్బకు తెగ బాధపడుతున్నారు. నెటిజన్స్ అయితే ఇదెక్కడి డెసిషన్ రా మావ అని మాట్లాడుకుంటున్నారు.
నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలు సొంత దేశ ప్రజల ప్రాణాలతో పాటు పొరుగు దేశాల వాసులనూ ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన పనికి లక్షలాది మంది ప్రాణాలకు రిస్క్ ఏర్పడిందని ఓ అధ్యయనం వెల్లడించింది.
నియంత్రత్వ పాలనకు పెట్టింది పేరుగా నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ను చెప్పుకుంటారు. ప్రజలు ఏం చేయాలో, ఏం చేయకూడదో ప్రతిదీ శాసించే డిక్టేటర్గా ఆయన్ను పిలుస్తుంటారు. అలాంటి కిమ్ ఇప్పుడు మరో కొత్త రూల్ను తీసుకొచ్చారు.
ఉత్తరకొరియాలో వంశ పారంపర్య పాలన సాగుతుందా? అంటే మీడియా అవుననే అంటున్నాయి. పదేపదే కుమార్తెతో కనిపించడంతో పాటు మిగిలిన ఇద్దరు పిల్లల్ని కాదని, చిన్న కుమార్తెకు అరుదైన గౌరవ మర్యాదలు ఇస్తుండటం ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. తాజాగా జరిగిన సైనిక పెరేడ్ లోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. అయితే ఈ పరేడ్ లో ఆయన భార్య కూడా పాల్గొనగా.. ఆమె ధరించిన ఓ వస్తువు పై అందరి దృష్టి పడింది.
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేరు చెప్పగానే చాలామంది.. అతడా! ఓ రాక్షసుడు.. అనేస్తారు వెంటనే. మానవత్వం చూపని నైజం, కనికరంలేని మనసు అతడ్ని ప్రపంచంలోనే కఠినాత్ముడైన అధ్యక్షుడిగా నిలబెట్టాయి. తనకు అడ్డువచ్చిన వారిని ఎవ్వరినీ అతడు వదలడు అన్నది ప్రపంచానికి తెలిసిన సత్యం. అయితే, అతడికీ మనసు ఉందని నిరూపితమైంది. అయితే, అది అందరి విషయంలో స్పందించకపోయినా కొంతమంది విషయంలో మాత్రం గట్టిగానే స్పందిస్తుందని ప్రపంచానికి తెలిసింది. ఇందుకు […]
ప్రపంచ దేశాలన్నింటికి కొరకరాని కొయ్యగా తయారైన ఏకైక వ్యక్తి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తాను ఏం చేసినా అది సెన్సేషన్ అవ్వాల్సిందే. దేశంలో ప్రజలు ఆకలి అలమచిస్తున్నా కూడా అతను మాత్రం ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకోవడంపైనే నిధులు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా మరో క్షిపణి ప్రయోగం చేశారు. ఆ ఆయన ఎప్పుడూ చేసేది అదే కదా అనుకోకండి. ఈ సారి ప్రయోగంలో కాస్త వెరైటీ ఉంది. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. […]
అడాల్ఫ్ హిట్లర్ తర్వాత నియంతగా మళ్లీ అంతటి పేరు సాధించిన వ్యక్తి ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్. ఎప్పుడూ ఆయన నిర్ణయాలు, ఆదేశాలతో దేశ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంటాడు. ఆ నిషేదాలు, ఆజ్ఞలు చూస్తే ముక్కున వేలేసుకోక మానరు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆదేశాలే జారీ చేశాడు కిమ్. పదకొండు రోజుల పాటు ఆ దేశంలో ఎవ్వరూ నవ్వకూడదు, మద్యం సేవించ కూడదు అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఆయన తండ్రి పదో […]
ఉత్తర కొరియా నేడు మొట్టమొదటి మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఈ విషయాన్ని ‘వాయిస్ ఆఫ్ కొరియా’ పేర్కొంది. తాజా పరీక్ష ఐరాస ఆంక్షల ఉల్లంఘన కాదు. కానీ, ఉ.కొరియా కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం ఆపలేదు. ‘ఈ పరీక్ష వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను భయపెట్టి ప్రభావవంతమైన రక్షణ కల్పిస్తుంది. అంటే ప్రత్యర్థి దేశాల సైనిక చర్యల నుంచి కచ్చితమైన రక్షణ ఉంటుంది’ అని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ […]