ఐపీఎల్లో దాదాపు పదిహేనేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఆ టీమ్ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కప్ను ముద్దాడలేకపోయింది. ఈ నేపథ్యంలో ఒక మాజీ ప్లేయర్ కోహ్లీకి సలహా ఇచ్చాడు. విరాట్ ఇకనైనా ఆర్సీబీని వదిలేయాని అతడు సూచించాడు.
ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇందులో ఒకరు కెవిన్ పీటర్సన్ కాగా, మరొకరు మహేంద్ర సింగ్ ధోని. వాస్తవానికి ఈ వార్ ఒకవైపు నుండే జరుగుతోంది. ధోనీని టార్గెట్ చేసిన పీటర్సన్.. అతనిని ట్రోల్ చేస్తూ వరుస ట్వీట్లు పెడుతున్నాడు.
ఒకప్పుడు 14 బంతుల్లో హాఫ్ సెంచరీ కానీ ప్రస్తుతం మెయిడిన్ ఓవర్ ఆడేస్తున్నాడు. ఐపీఎల్ లాంటి మెగా ఈవెంట్ లో జిడ్డు బ్యాటింగ్ ఆడుతూ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. అప్పుడు పొగిడిన వారే ఇప్పుడు విమర్శిస్తున్నారు. అతడే లక్నో కెప్టెన్ రాహుల్.
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. కోహ్లీ, సూర్య కుమార్ లాంటి బ్యాటర్లు దంచి కొడుతుంటే.. బౌలర్లు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఫెర్ఫార్మ్ చేస్తున్నారు. దీంతో మన జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టేసింది. ఇదే ఊపులో మన వాళ్లు కూడా గట్టిగానే ప్రాక్టీసు చేస్తూ కనిపిస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు అందుకు తగ్గట్లు ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇక ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీ.. ఎక్కడ తమ జట్టు గెలుపుని అడ్డుకుంటాడోనని భయపడుతున్నారు. ఇక […]
చెన్నై సూపర్ కింగ్స్ నూతన కెప్టెన్ గా ఎన్నికైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ పొగడ్తలు కురిపించాడు. జడేజాను సీఎస్కే కెప్టెన్ గా ఎన్నుకోవడం పట్ల అంతగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదని అన్నారు. జడ్డూ ధోనీలా చాలా కూల్ గా ఉంటూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటాడని అభిప్రాయాపడ్డాడు. ఇది కూడా చదవండి: ధోని రాజీనామాపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్! కోహ్లీని మర్చిపోయాడు T20ల్లో ఎంతో అనుభం ఉన్న గొప్ప […]
ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఐపీఎల్లో తిరిగి ఆడటంపై అతను స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అసలేం జరిగిందంటే.. ఇటీవల ఒమాన్ లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభమైంది. ఇందులో మాజీ క్రికెటర్లు మూడు జట్లు (ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్, ఆసియా లైయన్స్) గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నారు. ఇది కూడా చదవండి : బిగ్ బాష్ లీగ్ లో […]