స్వదేశంలో సౌతాఫ్రికాపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు.. అదే ఊపులో వన్డే సిరీస్ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా 99 పరుగులకే ఆలౌట్ కాగా.. అనంతరం భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే.. ఈ సిరీస్ లో […]
భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. సిరాజ్కొచ్చిన ఫ్రస్టేషన్ సౌతాఫ్రికాకు ఉచితంగా 4 పరుగులను అదనంగా ఇచ్చింది. ఎలా వచ్చినా పరుగులు పరుగులే అన్నట్లు ఏమాత్రం మొహమాటం లేకుండా సౌతాఫ్రికా ఆ ‘ప్రస్టేటేడ్ రన్స్’ను తీసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేడని.. అతను ఉండిఉంటే కచ్చితంగా సిరాజ్ పని అయ్యేదని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో సరిపోయింది కానీ.. […]
సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత భారత బౌలర్లు చెలరేగి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న సౌతాఫ్రికాను కేవలం 106 పరుగులకే కట్టడి చేశాడు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆరంభంలో తడబడ్డా తర్వాత కోలుకుని 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ […]
తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయాన్ని సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహరాజ్ సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నాడు. టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరగనుంది. దీంతో సౌతాఫ్రికా జట్టు ముందే అక్కడికి చేరుకుంది. టీమ్తో పాటు తిరువనంతపురం చేరుకున్న కేశవ్ సాంప్రదాయపద్దంగా ధోతి ధరించి స్వామివారిని దర్శించుకుని, దర్శన అనంతరం ఫొటోలను తన […]