రానున్న రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో పంజాబ్ ఒకటి. వచ్చే ఏడాది ఈ రాష్ర్టంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య పోటా పోటీ విమర్శలు, ప్రతి విమర్శలు జరగుతున్నాయి. పంజాబ్ లో ప్రధాన పోటీ కాంగ్రెస్, భాజపా మధ్యే అయినా, కేజ్రీవాల్ రాకతో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆప్ పార్టీకి పంజాబ్ లోతమకంటూ ఓ ఓటు బ్యాంకు సెట్ చేసుకుంది. రానున్న ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ పార్టీ అధికారంలోకి […]
కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని ఆటోవాలాలు, ట్యాక్సీ వాలాలకు రూ.5000 చొప్పున వారి వారి అకౌంట్లలో వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలరూపాయల ఆర్ధిక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఈ సాయాన్ని అందజేస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. దీనివల్ల వారు కొంతవరకైనా తమ ఆర్ధిక నష్టాల నుంచి బయటపడతారని […]