త్వరలో రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ఉధ్యమసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది. రైతుల రుణమాఫీ ప్రక్రియను పున: ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రేపటి నుంచే దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలి ప్రాంతంలోని కేశవనగర్ ప్రాథమిక పాఠశాల పున: ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన హిమాన్షు తన మొదటి పబ్లిక్ స్పీచ్ తో అబ్బురపరిచాడు.
కల్వకుంట్ల హిమాన్షు రావు మరోసారి తన గొప్ప మనస్సునుచాటుకున్నాడు. ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని కార్పోరేట్ స్కూల్ స్థాయిలో ఆధునీకరించాడు. దీనికి సంబంధించిన విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ లో తెలియజేశాడు.
ఈ ఏడాది వేసవికాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీగా కురిసిన వడగళ్ల వానతో అన్నదాతలకు కడగళ్లు మిగిలాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 10వేలు జమచేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో అద్భుత కట్టడాలకు నెలవుగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని అన్ని విధాలా నభూతో నభిష్యతి అన్న విధంగా తీర్చి దిద్దుతోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు సర్వసాధారణం అయిపోయాయి. గతం సంవత్సరం రిసార్ట్ల చుట్టూ పెద్ద హైడ్రామా నడించింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ నూతన సచివాలయం నిర్మించారు.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలకమైన ఫైల్స్ పై తొలి సంతకం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అలానే అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కేసీఆర్ సర్కార్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ వేడుకపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు.