ఇంట్లో పూజలు, వ్రతాలు, ఇతరాత్ర ఎలాంటి శుభకార్యాలు చేసినా సరే కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. కొందరు ఎక్కడికైనా బయల్దేరేముందు.. దేవుడికి మొక్కి కొబ్బరికాయ కొట్టి ప్రయాణం ప్రారంభిస్తారు. గుడికి వెళ్తే తప్పనిసరిగా టెంకాయ కొడతారు. అయితే కొబ్బరి కాయ కొట్టినప్పుడు కుళ్లితే.. చాలా మంది అశుభంగా భావిస్తారు. కీడు జరుగుతుందని భయపడతారు. అయితే కొబ్బరి కాయ కుళ్లడం అపశకునం కాదని.. దాని గురించి భయపడవద్దని అంటున్నారు పండితులు. ఆ విషయం పక్కన పెడితే.. మనం ఇళ్లల్లో కొబ్బరి […]
మతం అంటే ఒక జీవన విధానం. దేవుడ్ని భక్తి మార్గంలో చేరుకునే ఒక గమ్యం. ఎవరెలా బతికినా అంతిమంగా మాట్లాడేది దేవుడి గురించే. ఒకరి మత విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఎలాంటి సమస్య ఉండదు. ‘మన మతాన్ని ప్రేమిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం’ అనే నినాదంతో చాలా మంది వివిధ మతస్తులు ఇతర మతస్తులతో తోబుట్టువుల్లా జీవిస్తున్నారు. అందుకే ఈ దేశం ప్రపంచ దేశాల సిద్ధాంతాల కంటే గొప్ప సిద్ధాంతం అయిన భిన్నత్వంలో ఏకత్వంగా […]
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రౌనత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపుతుంటారు. అది ఇండస్ట్రీ అయినా.. ఏ ఇతరం అంశమైనా తనదైన శైలిలో స్పదిస్తుంటారు. ఇప్పుడు దేశమంతా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు నీటి కుండంలో శివలింగం బయట పడడంతో ఈ రగడ మొదలైంది. అక్కడ ఎప్పటి నుంచో హిందూ మహిళలు పూజలు చేసేవారని హిందువులు వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ […]
పవిత్ర కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిత్యం వివాదాలు రాజుకుంటున్న క్రమంలో సోమవారం మసీదు ప్రాగణంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ సర్వే చేస్తున్న అధికారులకు మసీదు ప్రాంగణంలో శివలింగం కనిపించింది. దీంతో ఆ పరిసరాలను వెంటనే సీల్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘‘శివలింగం కనిపించిన ప్రాంగణాన్ని వెంటనే సీల్ చేయాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు […]
కాశీకి వెళ్తే కాయో- పండో వదిలి రావాలి అని పెద్దలు చెబుతుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. గంగలో కోరికచెప్పి ఏదైనా ఇష్టమైన వస్తువు వదిలి రావాలి అని కూడా వింటుంటారు. అయితే కాయో- పండో వదిలిరావాలా? అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. దేశంలోని అత్యంత పుణ్య క్షేత్రాల్లో కాశీ కూడా ఒకటి. ఎందరో చనిపోయేలోపు ఒక్కసారైనా ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలని కోరుకుంటుంటారు. అలా కాశీకి వెళ్తే.. […]
వారణాసి ప్రజలకు కొవిడ్కు సంబంధించిన ప్రశ్నలన్నింటికీ ఒకేచోట సమాధానం లభించేలా ‘కాశీ కొవిడ్ రెస్పాన్స్ సెంటర్’ను ఏర్పాటు చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని వివిధ జిల్లాల్లో అధికారులు అనుసరిస్తున్న వినూత్న విధానాలను క్రోడీకరించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వాటిని రాష్ట్రాలకు పంపించింది. ప్రధాని మోదీ ఈనెల 18, 20 తేదీల్లో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో జరిపిన చర్చల సందర్భంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని వివరిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ […]