శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ విచిత్ర కరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రోకు లంక బ్యాటర్ అవుటయ్యాడు. అది క్లియర్ గా అవుట్ అని రిప్లేలో సైతం కనిపిస్తోంది. అయినా గానీ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించలేదు. ఎందుకంటే?
ఓ స్టార్ క్రికెటర్ కెప్టెన్సీ పగ్గాల నుంచి తప్పుకున్నాడు. గత మ్యాచులో తన జట్టు దారుణంగా ఓడిపోవడంతో సారథ్యం నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఎవరా క్రికెటర్ అంటే..!
బెంగుళూరు వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. పింక్ బాల్తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించారు. 30 ఓవర్లలోనే 6 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా మొహమ్మద్ షమీ తీసిన ఓ వికెట్ అయితే మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆ స్టన్నింగ్ డెలివరీ చోటు చేసుకుంది. షమీ వేసిన తన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పింక్ బాల్పై ఉండే […]