మైదానంలో గౌతమ్ గంభీర్ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అందరీ తెలుసు. అలాగే విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో కూడా తెలుసు. అలాంటి ఈ ఇద్దరి మధ్య ఏదైనా చిచ్చు రాజేసుకుంటే ఎలా ఉంటుంది? దాదాపు ఒక యుద్ధ వాతావరణమే నెలకొంటుంది. అలాంటి ఘటనే తాజాగా లక్నో- ఆర్సీబీ మ్యాచ్ లో జరిగింది. అయితే ఇప్పుడు ఈ గొడవ బీజేపీకి తలనొప్పిగా మారుతోంది.
అతని పేరు జాఫర్ సాబ్. నగరంలో డీఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. గతంలో ఇతడు ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కట్ చేస్తే జాఫర్ మరో మహిళను పెళ్లి చేసుకుని.. చివరికి రెండో భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. అసలేం జరిగిందంటే?
అన్ని జన్మల్లో కెల్లా అరుదైన జన్మ.. మనిషి జన్మ. ఇది చాలా అరుదుగా వస్తుంది. అందులోనూ మిగిలిన జీవాలతో పోలిస్తే మనిషి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మిగిలిన వాటి కంటే ఎంతో తెలివిగా, కొత్త కొత్త విషయాలను కనిపెట్టడం, ఏది తప్పు ఏది ఒప్పో గుర్తించగల ప్రత్యేక గుణం మనిషికి మాత్రమే ఉంటుంది. అయితే ఇంత ప్రత్యేకమైన మనిషి.. కేవలం సమస్యలను చూసి భయపడి పోతున్నాడు. ఏ మూగజీవాలకు రాని ఆత్మహత్య అనే ఆలోచన మనిషి చేస్తున్నాడు. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్కున్న క్రుజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్స్, యాక్టింగ్ అన్ని సమపాళ్లల్లో కలిసి ఉన్న వ్యక్తి. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో జూనియర్కు దేశమంతా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. ఇక జపాన్లో ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల సందర్భంగా అక్కడకు వెళ్లిన జూనియర్పై జపాన్ వాసులు ఎంతటి ప్రేమాభిమానులు చూపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమాల్లో ఎంత క్రేజ్, పాపులారిటీ సాధించుకున్న.. నిజ జీవితంలో మాత్రం ఎంతో ఒదిగి […]
ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొందరు వివిధ కారణాలతో కన్నుముశారు. ఇలా ప్రముఖల మరణాలతో వారి కుటుం సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఇటీవల నందమూరి ఉమామహేశ్వరి, రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి వివిధ కారణలతో కన్నుమూశారు. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి(56) కన్నుమూశారు. బీజేపీ […]
అప్పటి వరకు మన కళ్ల ముందు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు అనుకోని కారణాలతో చనిపోతే తల్లిదండ్రులు ఎంతగా ఆవేదనకు గురి అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ చిన్నారి అప్పటి వరకు అందరితో సంతోషంగా గడిపింది. అంతలోనే చాక్లెట్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో బిజూర్ గ్రామానికి చెందిచిన చిన్నారి సమన్వి దగ్గరలోని వివేకానంద పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చదువుతుంది. బుధవారం స్కూల్ కి వెళ్లనని మారాం చేయడంతో […]