కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకుంటుండగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇంట మాత్రం విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దాంతో అభ్యర్థులను జారిపోకుండా చూసుకునేందుకు వారిని రిసార్ట్స్కు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 224 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో మినహా అన్నిచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 13న వెలువడుతాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
కర్ణాటక ఎన్నికల పోలింగ్ కేవలం కొన్ని గంటల మాత్రమే ఉంది. 10 పోలింగ్ జరగనుండగా.. 13న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అన్ని పార్టీల నాయకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఎన్నికల వేళ కొన్ని పార్టీలు, కొందరు రాజకీయ నేతలు ఇచ్చే హామీలు చూస్తే.. భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి హామీలు కూడా ఇస్తారా అనిపించకమానదు. కొందరు నేతలు ఏకంగా యువతకు వివాహాలు కూడా చేస్తామని హామీ ఇచ్చేస్తున్నారు. ఇంతకు ఎక్కడ అంటే..
ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నేతలు ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల ప్రచారాల్లో పలు అపశృతులు జరుగుతున్న విషయం తెలిసిందే.
మే 10న జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే పేదలకు మూడు సిలిండర్లతో పాటు.. ఓ అర లీటర్ నందిని పాలు ఇస్తామని పేర్కొంది.