కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్, గాలి జనార్ధన్రెడ్డిని పోలుస్తూ.. విమర్శలు చేస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు మండి పడుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పార్టీని విజయం అందిచడానికి ఎంత కష్టపడ్డారో.. సీఎం అభ్యర్థి ఎంపికకు కూడా అదే స్థాయిలో కష్టపడాల్సి వచ్చింది. తాజాగా ఈ ఉత్కంఠకు తెరపడింది.
కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడి.. తాను చక్రం తిప్పుతానని భావించిన జేడీఎస్ అధినేత కుమారస్వామికి ఫలితాలు భారీ షాక్ ఇచ్చాయి. ఇది ఇలా ఉండగా ఎన్నిలక రిజల్ట్ రోజునే ఆయన భార్య హీరోయిన్గా సినిమా ప్రారంభం కావడం విశేషం. ఆ వివరాలు..
దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన కర్ణాటక ఫలితాలను రానే వచ్చాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలను పరిశీలించినట్లయితే కమాలానికి గుడ్డుకాలం మొదలైందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కర్నాటక ఎన్నికల ఫలితాలు అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎగ్జిట్ పోల్స్ సహా రాజకీయ విశ్లేషకులు ఊహించిన దాని కంటే కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం వెనుక ఒక కీలక వ్యక్తి ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్థన్రెడ్డి పెట్టిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ బీజేపీ కొంపముంచింది. గాలి పార్టీ కారణంగా బీజేపీ మంత్రులు, కీలక నేతలు సైతం ఇప్పుడు ఓటమికి దగ్గరా ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకుంటుండగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇంట మాత్రం విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయం అయ్యింది. కన్నడ నాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. ఇబ్బందులు తప్పేలా లేవు. అప్పుడే సీఎం కుర్చీ కోసం వార్ ప్రారంభం అయ్యిందని సమాచారం. ఆ వివరాలు..
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు సర్వసాధారణం అయిపోయాయి. గతం సంవత్సరం రిసార్ట్ల చుట్టూ పెద్ద హైడ్రామా నడించింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.