కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్, గాలి జనార్ధన్రెడ్డిని పోలుస్తూ.. విమర్శలు చేస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు మండి పడుతున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడి.. తాను చక్రం తిప్పుతానని భావించిన జేడీఎస్ అధినేత కుమారస్వామికి ఫలితాలు భారీ షాక్ ఇచ్చాయి. ఇది ఇలా ఉండగా ఎన్నిలక రిజల్ట్ రోజునే ఆయన భార్య హీరోయిన్గా సినిమా ప్రారంభం కావడం విశేషం. ఆ వివరాలు..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయం అయ్యింది. కన్నడ నాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. ఇబ్బందులు తప్పేలా లేవు. అప్పుడే సీఎం కుర్చీ కోసం వార్ ప్రారంభం అయ్యిందని సమాచారం. ఆ వివరాలు..
కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద జోరుగా బెట్టింగ్ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రైతు.. కాంగ్రెస్ గెలుపుపై రెండెకరాలు పందెం కాశాడు. ఆ వివరాలు..
బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. చాలా నెమ్మదిగా ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 సమయానికి కేవలం 58.18 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ గ్రామస్థులు ఏకంగా ఈవీఎం మిషన్లను ధ్వంసం చేశారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు చాలా కట్టుదిట్టంగా తనిఖీలు చేసి.. భారీగా నగదు, డ్రగ్స్, మద్యం పట్టుకున్నారు.
వానకాలంలో చేపలు ఒడ్డుపై ఎలా దూకుతాయో... ఎన్నికల సమయంలో ఓటర్లపై వరాలు వరదలా దూకుతుంటాయి. గతంలో మునుగోడు ఎన్నికలో నాయకులు చేసిన సందడి అంతాఇంతా కాదు. ఇలాంటి ఎన్నికల ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఏపీలో కూడా జరుగుతున్నాయి. ఏపీ ఓటర్లకు కుక్కర్లు ఇస్తూ నాయకులు గాలం వేస్తున్నారు.
మంత్రి ఎంటీబీ నాగరాజు చదువింది కేవలం 9వ తరగతి వరకు మాత్రమే. కానీ, ఆయన కుటుంబ ఆస్తి విలువ మాత్రం వేల కోట్లుగా ఉంది. స్థిర, చర ఆస్తులు మొత్తం కలిపి రూ.1,609 కోట్లు ఉన్నాయి.