ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతుందని అధికారులు అంటున్నారు.