జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలకో, పొరుగు దేశాలకే పరుగులు పెడుతుంటారు భారతీయులు. భార్య, బిడ్డలకు ఎటువంటి కష్టం రాకూడదని, ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకూడదని సంపాదనే ధ్యేయంగా బతుకుతుంటారు. అయితే ఈ క్రమంలో అనుబంధాలు, ఆప్యాయతలను కోల్పోతుంటారు. భర్త దూరమయ్యాడనో లేదో మరే కారణమో తెలియదని కానీ ఓ మహిళ ఏం చేసిందంటే..?
అనేక కులాల, మతాల కలయిక భారత దేశం. ఈశ్వరు అల్లా తేరానామ్, సబ్ కో సన్మతి దే భగవాన్ మన గీతం. ఇక్కడ హిందువులు, ముస్లిం, క్రైస్తవులు అన్నదమ్ములుగా జీవిస్తుంటారు. హిందువుల పండుగలను ముస్లింలు గౌరవిస్తుంటారు. రంజాన్ మాసాన్ని హిందువులు సైతం పవిత్ర దినాలుగా భావిస్తుంటారు. అయితే ఓ హిందు దేవాలయంలో ముస్లింలు ప్రవేశించి, పూజలు చేసే ఆనవాయితీ ఓ ప్రాంతంలో ఉంటుందని తెలుసా..?
ఇతనికి రెండేళ్ల కిందటే భారతి అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల సంసారం బాగానే గడిచింది. ఈ క్రమంలోనే అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఓ రోజు రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లి.. తెల్లారేసరికి ఊహించని స్థితిలో కనిపించాడు. అసలేం జరిగిందంటే?
వీధి కక్కల దాడిలో హైదరాబాద్ అంబర్ పేట్ లో ఓ ఐదేళ్ల బాలుడు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా పిచ్చి కుక్క దాడిలో ఓ ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ కుక్క నుంచి అతడిని రక్షించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల్లో భాగంగా వైయస్సార్ జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో 115 అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత పోస్టులను అనుసరించి ఏడవ తరగతి, లేదా పదవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, దరఖాస్తు […]
దేశంలోని ప్రతీ పౌరుడు రిపబ్లిక్ డే సంబరాల్లో మునిగిపోతే ఓ తల్లిదండ్రులు మాత్రం విచక్షణ మరిచి బరితెగించి ప్రవర్తించారు. కన్న కూతురన్న కనికరం లేకుండా 8 ఏళ్ల కూతురి గొంతు కోసి దారుణంగా హత్య చేసి చంపేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? కన్న కూతురిని తల్లిదండ్రులు ఇంత ఘోరంగా ఎందుకు చంపారు. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే వివరాలు […]
కడప జిల్లా చాపాడు మండల కేంద్రంలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్కు తరలించారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన వీళ్లు తమ బంధువులతో కలసి తిరుపతికి వెళ్లారు. తిరిగి వస్తుండగా చాపాడులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. […]
మృత్యువు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదంటారు. అది వచ్చినప్పుడు ఆపడం కూడా ఎవరికీ సాధ్యం కాదంటారు. కొందరు నిద్రలో చనిపోతే, మరికొందరు ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తారు. అయితే అకస్మాత్తు ప్రమాదాలు మాత్రం అన్నింటిలోకి బాధాకరమైనవిగా చెప్పొచ్చు. అలాంటి ఘటనే కడప జిల్లాలో జరిగింది. రోడ్డుపై నిల్చుని ఉన్న కూలీలు.. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా ధర్మాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిల్చుని ఉన్న కూలీలపై […]
అత్త లేని కోడలుత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని ఒక సామెత ఉంది. ఈ సామెత చాలా చోట్ల అమలవుతూనే ఉంది. అత్తా, కోడలు అంటే ఇండియా-పాకిస్తాన్ అనేంతగా ఉండే సమాజం ఆఫ్ ఇండియాలో.. కోడలిని కూతురిలా చూసుకునే అత్త గార్లు, అత్తగారిలో అమ్మని చూసుకునే కోడళ్ళు కూడా ఉంటారు. సీరియల్స్ లో కాదు.. నిజ జీవితంలో ఉంటారు. కోడలిగా తాను అత్తగారి చేతిలో అనుభవించిన టార్చర్ తన కోడలు అనుభవించకూడదు అని అనుకోకుండా.. ఆమెకు […]
పులివెందుల ప్రజలకు ఏపీ సీఎం జగన్ వరుస గిఫ్ట్ లు ఇస్తున్నారు. ఇప్పటికే అత్యాధునిక హంగులతో పులివెందుల బస్టాండ్ ని నిర్మించిన జగన్ సర్కార్.. తాజాగా మరో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. పులివెందులలోని కేబుల్ బ్రిడ్జ్ ని నియోజకవర్గ ప్రజలకు బహుమతిగా ఇవ్వనున్నారు. పులివెందులలో సరైన బస్టాండ్ లేక ఇక్కట్లు పడుతున్న ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్టాండ్ ను నిర్మించి బహుమతిగా ఇవ్వనున్నారు. అదే ఊపులో మిరిమిట్లు గొలిపే కాంతులను విరజిమ్మే కేబుల్ బ్రిడ్జ్ […]