క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగానే స్టేడియంలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ బాంబు దాడి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో చోటు చేసుకుంది. అలోకోజాయ్ కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా శుక్రవారం ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ష్పగీజా క్రికెట్ లీగ్లో భాగంగా పామిర్ జల్మీ, బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. స్టాండ్స్లో కూర్చోని మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల మధ్య ఈ పేలుడు సంభవించింది. దీంతో ప్రేక్షకులు భయాందోళనలతో పరిగెత్తున్న […]
కాందహార్- అఫ్గానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు, అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా తన సైన్యాన్ని ఆఫ్గాన్ నుంచి విరమించుకున్నాక, తాలిబన్లు ఆ దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. అఫ్గనిస్థాన్ లోని తాలినబన్ల ప్రభుత్వానికి సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్ జాదా నేతృత్వం వహిస్తున్నాడు. ఐతే అఫ్గాన్ లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమార్ రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు హైబతుల్లా అఖుండ్ ప్రపంచానికి కనిపించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇటువంటి […]
ఇంటర్నేషనల్ డెస్క్- ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. అఫ్ఘాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడి ప్రజల పరిస్థితి భయానకంగా మారింది. ప్రధానంగా అఫ్ఘానిస్థాన్లో ఆకలి కేకలు మార్మోగుతున్నాయి. పిల్లల ఆకలిచావులు అఫ్గాన్ లో కలకలం రేపుతున్నాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారు. దీంతో తలెత్తిన ఆహార సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. ఇరవై రోజుల క్రితం ఆఫ్గనిస్థాన్ లోని పశ్చిమ కాబూల్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది పిల్లలు ఆహారం […]
ఇంటర్నేషనల్ క్రైం- ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్లో ఉగ్రమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. షియా ముస్లింలే లక్ష్యంగా కుందుజ్ నగరంలోని మసీదుపై ఈ శుక్రవారం మధ్యాహ్నం జరిపిన బాంబు దాడిలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్ కు సమీపంలోని కుందుజ్ ప్రావిన్స్లోని బందర్ జిల్లా ఖాన్ అదాబ్లోని షియా మసీదులో ఈ బాంబి పేలుడు జరిగిందని తాలిబన్ అధికార […]
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అయితే తాలిబన్లు అనగానే కర్కశహృదయులు ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి మూవీలో కాలకేయులను తలపించేవారని అంటారు. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొన్నటి వరకు పంజ్షేర్ తాలిబన్లను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఓ వైపు చర్చలు.. మరోవైపు యుద్దం చేస్తూ వస్తు వస్తున్నారు.. మొత్తానికి పంజ్షేర్ కూడా తమ […]
కాబూల్- అఫ్గనిస్థాన్ ను అమెరికా పూర్తిగా తమ సైన్నాన్ని ఉపసంహరించుకుంది. ఈమేరకు అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం తరలింపు సోమవారం అర్ధరాత్రితో పూర్తయ్యింది. దీంతో 20 సంవత్సరాల అఫ్గాన్ లో అమెరికా ప్రస్థానానికి తెరపడింది. భారీ సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గన్ పుననిర్మాణానికి అమెరికా బిలియన్ డాలర్లు ఖర్చుచేసినా.. అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇస్లామిక్ తాలిబన్ల అధికారంలో ఉన్నప్పుడు అఫ్గనిస్తాన్ లోకి ప్రవేశించిన అమెరికా, తిరిగి ఇప్పుడు వారి పాలనతోనే వెనక్కి వెళ్లిపోవడం కాకతాళీయం అని చెప్పవచ్చు. […]
కాబూల్- అఫ్ఘనిస్తాన్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులకు అమెరికా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన 24 గంటల్లోనే ఐఎస్ ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు మొదలుపెట్టింది. కాబూల్ ఎయిర్ పోర్ట్ దగ్గర ఆత్మాహుతి దాడులకు తామే బాధ్యులమని ప్రకటించుకున్న ఇస్లామిక్ స్టేట్- ఖోర్సాన్ స్థావరాలపై వైమానిక దాడులు చేసినట్టు అమెరికా ప్రకటించింది. అఫ్గనిస్థాన్ లోని నంగర్హర్ ప్రావిన్సుల్లో ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాలే టార్గెట్ గా జరిగిన […]
ఇంటర్నేషనల్ డెస్క్- అఫ్ఘనిస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. రాజధాని కాబూల్ విమానాశ్రయం దగ్గర ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మొత్తం 72 మంది చనిపోగా, 140 మంది గాయపడ్డారు. దీంతో కాబూల్ లో భయానకర పరిస్థితులు నెలకొన్నాయి. కాబూల్ ఎయిర్ పోర్ట్ పరిసరాలన్నీ రక్తం సిక్తం అయ్యాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు, క్షతగాత్రులే కనిపించారు. అఫ్ఘన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు […]
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన గతంలో ఎంత నరకంగా సాగిందో అందరికీ తెలిసిందే. దీంతో.., ఈసారి మొదటిరోజు నుండే దేశం వదిలి వలస పోవడానికి ఆఫ్ఘన్ వాసులు క్యూ కట్టారు. ఇందులో భాగంగా కాబూల్ విమానశ్రయం జనంతో కిక్కిరిసి పోవడం, అక్కడి విమానాలు ఎయిర్ బస్ లను తలపించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే అమెరికా ఎయిర్ఫోర్స్కు చెందిన విమానం టైర్లను పట్టుకొని వెళ్లడానికి ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులు కింద పడి మరణించారు. ఇందుకు సంబంధించిన […]
ఆపత్సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పి, వెన్నుదన్నుగా నిలవాల్సిన అధ్యక్షుడు ఘనీ ‘తోక ముడిచారనీ . తనకు కావలసినంత మేర డబ్బు సంచుల్లో కూరుకుని ఆయన పలాయన మంత్రం పఠించార’నీ వార్తలొచ్చాయి. సోషల్ మీడియా ఈ వార్తలు వైరలూ అయ్యాయి. హెలికాప్టర్ లో పట్టినంత మేర డబ్బు కుక్కుకుని మిగిలిన నోట్ల కట్టలను రన్ వే పైనే పడేసి ఆయన ఉడాయించారనీ – ఆయన హెలికాప్టర్ ఎటువైపు ప్రయాణించినదీ కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారనీ అందరూ అనుకున్నారు. అయితే […]