ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్లేయర్లందరూ వచ్చే నెలలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ కి సిద్ధమవుతున్నారు. అంతే కాదు జూన్ 7 న భారత్ తో ప్రతిష్టాత్మక WTC ఫైనల్ కూడా ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొంతమంది ఆస్ట్రేలియన్ స్టార్లు ఐపీఎల్ ఆడుతుండడం ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఈ నేపథ్యంలో సంచలనం కామెంట్స్ చేసాడు.
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచులో బెంగళూరు జట్టు గెలిచిందని అందరూ తెగ సంబరపడిపోతున్నారు. కానీ ఈ సీజన్ లో ఆర్సీబీకి వరసగా మూడో షాక్ తగలడం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ముందే ఆర్సీబీ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ కొన్ని మ్యాచులకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శకునం కలసి రావడం లేదు. ఐపీఎల్ ఆరంభానికి ముంగిట ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తాకింది. ఇద్దరు కీలక ప్లేయర్లు ఆర్సీబీకి దూరమయ్యారని సమాచారం.
మన దేశంలో మన జట్టుపై టెస్టు సిరీస్ గెలవాలడం అంటే కాస్త కష్టంతో కూడిన విషయమే. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తామని ఆస్ట్రేలియా జట్టు ప్లాన్స్ వేసుకుంటోంది. ఎందుకంటే 2004లో చివరగా భారత పర్యటనలో టెస్టు సిరీస్ 2-1 కైవసం చేసుకున్న ఆసీస్ జట్టు.. ఆ తర్వాత జరిగిన గత నాలుగు పర్యటనల్లోనూ ఓడిపోయింది. అదే టైంలో 2015 నుంచి టీమిండియాపై ఒక్క టెస్టు సిరీస్ లోనూ విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం పరిమిత ఓవర్లు, టెస్టుల్లో సూపర్ […]
టీ20 వరల్డ్ కప్ ముందు డిపెండింగ్ చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లాండ్ తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరిదైన మూడో టీ20లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను పలు సార్లు వాయిదా వేస్తూ.. వచ్చారు. మ్యాచ్ ను 12 ఓవర్లకు కుదించగా.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ అనంతరం 3 ఓవర్లు ఆసిస్ బ్యాటింగ్ చేయగా.. మరోసారి […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రీజ్లో నిలదొక్కుకున్నాడంటే.. ఎలాంటి బౌలర్నైనా అల్లాడిస్తాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో మరోసారి తన బాదాడు ఎలా ఉంటుందో చూపించాడు. 8 ఓవర్లలో 91 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఓవర్లోనే విధ్వంసం సృష్టించాడు. పైగా కొట్టింది అలాంటి ఇలాంటి బౌలర్లను కూడా కాదు. ఏకంగా టీ20ల్లోనే నంబర్ బౌలర్గా ఉన్న జోష్ హెజల్వుడ్ను ఓ ఆటాడుకున్నాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే […]
ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు అయిపోయాయి. గుజరాత్, రాజస్థాన్, లక్నో, బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరాయి. ముఖ్యంగా ముంబై విజయంతో ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆనందానికి అధులు లేకుండా పోయాయి. ఆర్సీబీ జట్టు- సిబ్బంది మొత్తం ముంబై vs ఢిల్లీ మ్యాచ్ టాస్ నుంచి లాస్ట్ బాల్ వరకు కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు. నిజానికి ముంబై జట్టు కోచ్ లు కూడా అంతలా […]