సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వైసీపీలో చేరతారా? సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నిజాయితీగా, నిస్వార్థంగా పని చేసిన లక్ష్మీ నారాయణ.. ప్రజా సేవ చేయాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ప్రజలు ఆయనలోని ప్రజా నాయకుడిని గుర్తించలేకపోయారు. అయితే మరోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరతారని, టీడీపీలో చేరతారని రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు వైసీపీలో చేరతారా? అనే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు.
మద్యం సేవించడం మన సమాజంలో అనాదిగా ఉంది.. అయితే ఒకప్పుడు కేవలం రాజులు, ప్రభువులు, ఉన్నత వర్గం వారు మాత్రమే మద్యపానం చేసేవారు. ఇక సామాన్యులు మద్యం సేవించడం మహాపాపంగా భావించేవారు. అలాంటి వారిని చీడపురుగుల్లా చూసేవారు. మరి ఇప్పుడు.. మందు తాగనివాడు.. మనిషే కాదు.. అన్నట్లు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు.. పోను పోను.. వ్యసనంగా మారి ఆ వ్యక్తితో పాటు అతడి మీద ఆధారపడిన అందరి జీవితాలను నాశనం […]
మద్యం సేవించడం మన సమాజంలో అనాదిగా ఉంది.. అయితే ఒకప్పుడు కేవలం రాజులు, ప్రభువులు, ఉన్నత వర్గాల వారు మాత్రమే మద్యపానం చేసేవారు. ఇక సామాన్యులు మద్యం సేవించడం అంటే మహాపాపంగా భావించేవారు. అలాంటి వారిని చీడపురుగుల్లా చూసేవారు. మరి ఇప్పుడు.. మందు తాగనివాడు.. మనిషే కాదు.. అన్నట్లు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు.. పోను పోను.. వ్యసనంగా మారి ఆ వ్యక్తితో పాటు అతడి మీద ఆధారపడిన అందరి జీవితాలను […]
ఈ సమాజంలో ఆడ, మగ మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్ అని మూడో వర్గం కూడా ఉంది. వారు ఉన్నారని అందరికీ తెలుసు. వారిని రోజూ రోడ్డు మీదో, రైలులోనో, సిగ్నల్స్ దగ్గరో చూస్తూనే ఉంటాం. వారు కూడా అందరితోపాటు ఈ సమాజంలోనే బతుకుతున్నారు. కానీ అందరిలా బతుకుతున్నారా? అందరిలా బతికే అవకాశం వారికి దొరుకుతోందా? అనేదే ప్రధాన ప్రశ్న. ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో అధిక శాతం వ్యక్తులు చేసే వృత్తి భిక్షాటన, పడుపు వృత్తి అని […]
ఒక సామాజిక బాధ్యతతో సుమన్ టీవీ- మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణగారు ఓ యజ్ఞంలా ప్రారంభించిన కార్యక్రమమే ఖడ్గం. ఈ కార్యక్రమం ద్వారా కొందరు యోధులను, వారు ఈ సమాజానికి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు, వారిని చూసి అందరూ ఎంత స్ఫూర్తిని పొందవచ్చు అనే విషయాన్ని తెలిజెప్పే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రుల మూఢనమ్మకాల వల్ల అంధుడైన ఓ వ్యక్తి క్రికెటర్ గా ఎలా ఎదిగాడు అన్నదే మహేందర్ వైష్ణవ్ కథ. మనిషి జీవితంలో సర్వేంద్రియానం నయనం […]
ఒక సామాజిక బాధ్యతతో సుమన్ టీవీ- మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణగారు ఓ యజ్ఞంలా ప్రారంభించిన కార్యక్రమమే ఖడ్గం. ఈ కార్యక్రమం ద్వారా కొందరు యోధులను, వారు ఈ సమాజానికి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు, వారిని చూసి అందరూ ఎంత స్ఫూర్తిని పొందవచ్చు అనే విషయాన్ని తెలిజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె 8 నెలల గర్భవతి.. ఇంట్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. 14 టైర్ల పెద్ద ట్రక్కు ఇంట్లోకి దూసుకొచ్చింది. ఆ ప్రమాదంతో జీవితం తల్లకిందులైంది. […]
ఒక సామాజిక బాధ్యతతో సుమన్ టీవీ- మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణగారు ఓ యజ్ఞంలా ప్రారంభించిన కార్యక్రమమే ఖడ్గం. ఈ కార్యక్రమం ద్వారా కొందరు యోధులను, వారు ఈ సమాజానికి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు, వారిని చూసి అందరూ ఎంత స్ఫూర్తిని పొందవచ్చు అనే విషయాన్ని తెలిజెప్పే ప్రయత్నం చేశారు. ఓ అనుకోని సంఘటనతో మొత్తం జీవితమే అంధకారంలో కూరుకుపోయింది. కన్న కలలు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. జీవించడమమే ఇంక వ్యర్థం అనుకునే పరిస్థితి […]
అవినీతిపరులకు సింహస్వప్నంలా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సుమన్ టీవీతో కలిసి చేస్తున్న సరికొత్త ప్రయత్నం పేరే ‘ఖడ్గం’. జ్ఞాన ఖడ్గంతో అజ్ఞానాన్ని చీల్చేద్దాం, ధర్మ ఖడ్గంతో అధర్మాన్ని అంతం చేద్దాం, శాంతి ఖడ్గంతో అశాంతిని తరిమి కొడదాం.. అంటూ ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలపై చర్చించే దిశగా ఖడ్గం కార్యక్రమం ఉండబోతోంది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 8న సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఆ సందర్భంగా విడుదల చేసిన మొదటి […]
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాణయణ జగన్ ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. ఇక అసలు విషయానికి వస్తే షుగర్ ఫ్యాక్టరీ బకాయిల కోసం విజయనగరం జిల్లా బొబ్బిలి ఎన్ సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద రైతులు ధర్నా చేస్తున్నారు. రైతుల ఆందోళనల చేస్తూ హైవేపై బైఠాయించడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న రైతులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. కోపోద్రిక్తులైన అన్నదాతలు రాళ్లు, కర్రలతో వారిపై […]
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. తాజాగా ఆయన చేసిన పోస్ట్ నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్లు, తాము నమ్మింది మాట్లాడితే చెడ్డవాళ్లు అనుకుంటే నీ చుట్టూ నిజాలు ఉండవు నటనలే వుంటాయి. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో పాటు వైసీపీ కార్యకర్తలు టీడీపీ […]