నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దేశంలో మరోచోట లిథియం నిల్వలు బయటపడ్డాయి. గతంలో జమ్మూకశ్మీర్లో గుర్తించిన లిథియం నిల్వల కంటే ఇవి చాలా రెట్లు ఎక్కువని అధికారులు చెప్తున్నారు. లిథియం నిల్వలు భారత్కు కావాల్సిన అవసరాలను దాదాపు 80 శాతం తీర్చగలవని అంచనా వేస్తున్నారు.
నాన్న ఆర్మీ జవాన్. దేశ ప్రజల భద్రత కోసం పోరాడి ప్రాణాలు విడిచాడు. ఇక నాన్న లేడని, లేవలేడని తెలియక పదేళ్ల చిన్నారి లే నాన్న అంటూ తండ్రి మృతదేహం వద్ద బోరున విలపిస్తోంది. పాప అలా ఏడవడం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు.
కలకత్తాలో ప్లారా గ్లైడింగ్ శిక్షణలో భాగంగా ఇటీవల చందక గోవింద్ అనే తెలుగు జవాను మృతి చెందిన సంగతి విదితమే. అదేవిధంగా ఈ శిక్షణలో భాగంగా చాపర్స్ కూలి కొంత మంది జవాన్లు మరణించారు. తాజాగా జమ్ముకాశ్మీర్లో మరో విషాదం నెలకొంది.
బైసాఖీ పర్వదినాన ఘోర విషాదం చోటుచేసుకుంది. బైసాఖీ వేడుకలకు హాజరైన ప్రజలు.. ఆ ఆనందంలో ఉండగానే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ బ్రిడ్జ్ కూలి 40 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దేశంలో ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిని చూపడం లేదు. కారణం అక్కడ మౌలిక సదుపాయల లేమి. క్లాసులకు తగ్గట్లుగా గదులు లేకపోవడం, బెంచీలు, బాత్రూమ్స్ వంటి కనీస సదుపాయలు ఉండవు. కానీ ఓ చిన్నారి మాత్రం తన పాఠశాల దుస్థితి గురించి ఏకంగా ప్రధాని మోదీకే విన్నవించింది.
ఇటీవల ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తులు దర్వనమిస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. అతివేగం ఇలాంటి ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.
ఆన్లైన్ వీడియో గేమ్స్ గురించి పిల్లలను అడిగితే ఠక్కున చెబుతారు. వాటిపై వారికున్న అవగాహన మరొకరికి ఉండదు. వీటిపైన పెట్టే శ్రద్ధ చదువుల్లో కూడా పెట్టరు. యువత సైతం రమ్మీ, రమ్ రమ్మీ వంటి గేమ్స్ లకు బానిసలై అప్పుల చేయడంతో పాటు అవి తీర్చలేక ప్రాణాలు పోగొట్టుకున్నవారున్నారు. కానీ ఆ మహిళ వీడియో గేమ్స్ ఆడుతూ లక్షలు సంపాదిస్తుంది.
దేశంలో రాజకీయాలు కుల, మతాలతో ముడిపడి ఉన్నాయి. కొంత మంది రాజకీయ లబ్ది కోసం భగవంతుడ్ని ఇందులోకి లాగేస్తుంటారు. దేవుళ్ల పేరు చెబుతూ ఓటర్లకు గాలం వేస్తుంటారు. ఇవన్నీ గతం నుండి జరుగుతూ ఉన్నవే. అయితే దేశంలో హిందువుల మెజార్టీ ఉన్న నేపథ్యంలో రాజకీయాలన్నీ హిందూ దేవుళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. అయోధ్య రాముని వివాదం ఎన్ని ఏళ్లు కోర్టులో నలిగిన సంగతి విదితమే. అయితే రాముడి పేరుతో అధికార పార్టీ రాజకీయం చేస్తుండటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్తుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.