భారత దేశంలో కొంతకాలంగా ఉగ్రవాదులు గుట్టుచప్పుడు కాకుండా దొంగదెబ్బ తీస్తూ ఎంతోమంది అమాయకులను పొట్టన బెట్టుకుంటున్నారు. సైనికులను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులకు తెగబడుతున్నారు.
ఈ మద్య కొంతమంది కిలేడీలు వివాహం చేసుకున్న కొద్ది రోజులకే బంగారం, డబ్బుతో ఉడాయిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇలా నిత్య పెళ్లికూతుళ్ల గుట్టు పోలీసులు రట్టు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ఒక మహిళ ఒకరిద్దరిని కాదు ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
మనం జీవించడానికి ఏదో ఒక పని చేయాలి. అది మంచి సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, కూలి పని అయినా సరే అది పూట గడవడానికే. అయితే ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారు కొందరైతే, వాటిని అధిగమించే ప్రయత్నంలో మరికొందరు పట్టువదలకుండా శ్రమిస్తారు. చివరకు సాధిస్తారు. అలాంటిదే ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కథ. అతని సమస్యలేంటి? అసలు వివరాలు తెలుసుకుందాం.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దేశంలో మరోచోట లిథియం నిల్వలు బయటపడ్డాయి. గతంలో జమ్మూకశ్మీర్లో గుర్తించిన లిథియం నిల్వల కంటే ఇవి చాలా రెట్లు ఎక్కువని అధికారులు చెప్తున్నారు. లిథియం నిల్వలు భారత్కు కావాల్సిన అవసరాలను దాదాపు 80 శాతం తీర్చగలవని అంచనా వేస్తున్నారు.
నాన్న ఆర్మీ జవాన్. దేశ ప్రజల భద్రత కోసం పోరాడి ప్రాణాలు విడిచాడు. ఇక నాన్న లేడని, లేవలేడని తెలియక పదేళ్ల చిన్నారి లే నాన్న అంటూ తండ్రి మృతదేహం వద్ద బోరున విలపిస్తోంది. పాప అలా ఏడవడం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు.
కలకత్తాలో ప్లారా గ్లైడింగ్ శిక్షణలో భాగంగా ఇటీవల చందక గోవింద్ అనే తెలుగు జవాను మృతి చెందిన సంగతి విదితమే. అదేవిధంగా ఈ శిక్షణలో భాగంగా చాపర్స్ కూలి కొంత మంది జవాన్లు మరణించారు. తాజాగా జమ్ముకాశ్మీర్లో మరో విషాదం నెలకొంది.
బైసాఖీ పర్వదినాన ఘోర విషాదం చోటుచేసుకుంది. బైసాఖీ వేడుకలకు హాజరైన ప్రజలు.. ఆ ఆనందంలో ఉండగానే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ బ్రిడ్జ్ కూలి 40 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దేశంలో ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిని చూపడం లేదు. కారణం అక్కడ మౌలిక సదుపాయల లేమి. క్లాసులకు తగ్గట్లుగా గదులు లేకపోవడం, బెంచీలు, బాత్రూమ్స్ వంటి కనీస సదుపాయలు ఉండవు. కానీ ఓ చిన్నారి మాత్రం తన పాఠశాల దుస్థితి గురించి ఏకంగా ప్రధాని మోదీకే విన్నవించింది.