పెళ్లి నిశ్చయమైన ఒక యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. వారిలో ఒక దుండగుడు ఆ అమ్మాయిని బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్ లోని జైసల్మీర్ సమీపంలో ఉన్న సూర్య ఘడ్ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరిగింది. ఫిబ్రవరి 7న అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు వేశారు. ముఖ్య అతిథులుగా షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ దంపతులు, కరణ్ జోహార్, ఈషా అంబానీ, ఆనంద్ పిరమల్ దంపతులు, జుహీ చావ్లా, జే మెహతా దంపతులు హాజరయ్యారు. కాగా ఢిల్లీ నుంచి […]
సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత కొందరు యువకుల గడాలు మితిమీరిపోతున్నాయి. అసభ్యకర మెసేజ్లు పంపడం మొదలు ఆఫర్ల పేరుతో అమాయకులను మోసం చేయడం దాకా అంతా సోషల్ మీడియాలోనే జరుగుతోంది. ఓ యువకుడు అయితే ఏకంగా లేడీ కలెక్టర్ ఫొటో పెట్టేసి దందా షురూ చేశాడు. చివరికి అతడి గుట్టురట్టు కావడంతో కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని దుంగార్పూర్కు చెందిన ఓ యువకుడు జైసల్మేర్ కలెక్టర్ టీనా దాబి ఫొటోతో దందా మొదలు […]