ఆమెకు 2014లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి ఓ కొడుకు, కూతురు పుట్టి మరణించారు. ఆ తర్వాత అనారోగ్యంతో భర్త కూడా మరణించాడు. ఇటీవల చూసుకున్న తల్లి కూడా చనిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఎప్పుడో రెండేళ్ల వయసున్న కొడుకుని వదిలిపెట్టి ఉపాధి కోసమని గల్ఫ్ దేశానికి వెళ్తే.. పదేళ్ల తర్వాత కొడుకుని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగలించుకుని ముద్దులు పెట్టుకుందామని అనుకుంటే ఆ తండ్రికి చివరికి కన్నీరే మిగిలింది.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు అక్క భర్త (బావ)తో లేచిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
మరణం.. మరణం.. ఈ పదం తలిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎక్కడ మృత్యువు మనల్ని కాటేస్తుందో అని.. అలాంటిది గుండెపోటుతో ఎవరికివారు.. ఎక్కడిక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ నిలబడ్డచోటునే కుప్పకూలిపోయాడు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో దొొంగలు పడిన విషయం అందరికీ తెలిసిందే. కొంత మంది వ్యక్తులు గత నెల 23న ఆలయంలోకి చొరబడి లక్షలు విలువ చేసే ఆభరణాలను దొంగిలించారు. అయితే ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
హార్ట్ ఎటాక్ .. దీని పేరు వింటుంటేనే గుండె ఝల్లుమంటోంది. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో దీని కారణంగా అనేక మంది చనిపోతున్నారు. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మొదలు.. ఈ రోజు కానిస్టేబుల్ మరణం వరకు అందరూ దీని బారిన పడ్డవారే. ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది.
జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి బీఆర్ఎస్ పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆమె తన రాజీనామా లేఖను మంత్రి కేటీఆర్ కు పంపారు.
దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రంగా కొండగట్టు అంజన్న ఆలయం. రూ.600కోట్లతో సుమారు 850 ఎకరాల్లో కొండగట్టు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.