ఏపీ రహదారులకు మహర్దశ.. ఇవాళ ఏకంగా 31 కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి శంకు స్థాపన చేసింది ఏపీ సర్కార్. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు శంకుస్థాపనలో పాల్లొన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి. మొదటగా బెజవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ 2 ప్రారంభించారు సిఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. . రూ.10,400 కోట్లతో రహదారుల పనులకు శంకుస్థాపన చేశామని సిఎం జగన్ వెల్లడించారు. ఇది చదవండి: ద్విచక్రవాహనదారులకు షాకింగ్ […]
ఏపీలోని ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనపై కాస్త స్పష్టత వచ్చినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి పీఆర్సీపై ప్రకటనపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయిని విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగ సంఘాల నేతలో పాటు ఉద్యోగులు సైతం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ దిశగా అనేక సార్లు సీఎం జగన్ కు ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీపై వివరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్ ను కొందరు […]
ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇటీవల కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టార్ మరణాన్ని జీర్ణించుకోక ముందే ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సిరివెన్నెల మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. అయితే తెలుగు సినీవినీలాకాశంలో ఎన్నో పాటలు అందించిన సిరివెన్నెల మరణం విషయం తెలియడంతో అటు సినీ […]
సమాజం అభివృద్ధి అనేది.. కుటుంబాలను నిర్మించే స్త్రీల చేతుల్లోనే ఉంటుంది. వారి సాధికారికత సాధ్యం అయిన నాడే సమాజం కూడా బాగుంటుంది. అలాంటి మహిళల ఎదుగుదలకి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకి వేసింది. మహిళలు, బాలికల, ఆరోగ్యం పరిశుభ్రతే లక్ష్యంగా స్వేచ్ఛ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా […]
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వైవి సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే,సీఎం జగన్ మాత్రం ఆయనను రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్పొరేషన్ […]
“తిట్టే వాళ్ళు తిట్టని, పొగిడే వాళ్ళు పొగడని డోంట్ కేర్”. పరిపాలన విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఇలానే ఉంటుంది. మంచి అనిపిస్తే చాలు ఆ పనిని వెంటనే పూర్తి చేసేస్తారు ఆయన. ఇది ప్రజలకి అవసరం లేదు అనుకుంటే.. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా ఆ కార్యక్రమాన్ని అస్సలు పట్టించుకోరు. ఇక కరోనా నియంత్రణ విషయంలో కూడా జగన్ ముందు నుండి తన మార్క్ చూపిస్తూనే వస్తున్నారు. దేశంలో […]
అధికారంలో ఏ పార్టీ ఉన్నా.., ఢిల్లీ రాజకీయాలు ఒక్క పట్టాన ఎవ్వరికీ అర్ధం కావు. పదవులు ఖాయం అనుకున్నవారికి మొండిచేయి చూపించడం, అసలు రేసులో లేని వారిని తీసుకొచ్చి.. సింహాసనంపై కూర్చోబెట్టడం ఇక్కడ తరుచుగా జరిగే ప్రక్రియే. ఈ పొలిటికల్ క్యాలిక్యూలేషన్స్ కారణంగానే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కబోతుందన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ.., ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ […]
జగన్ మోహన్ రెడ్డి… తెలుగు రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు ఒక ప్రభంజనం. జగన్ ప్లాన్ వేస్తే ప్రత్యర్థులకు దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ఇంత చతురత ఉంది కాబట్టే.. ఒంటరిగా మొదలైన జగన్ ప్రయాణం.., ఈనాడు 151 సీట్లకి చేరింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా జగన్ ఓ బలమైన శక్తి. జగన్ చుట్టూ కేసులు, బెయిల్ లు, ఆరోపణలు అంటూ ఎన్ని ఇష్యూలు ఉన్నా.., కేంద్ర పర్యటనకి వెళ్లిన ప్రతిసారి పెద్దలు […]
దేశం అంతా కరోనా ఉదృతి కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో మిగతా రాష్ట్రాలలో రాజకీయాలకి ఛాన్స్ లేకుండా పోయింది. అధికార, ప్రతిపక్షాలు కలసి ప్రజల బాగోగులపై ద్రుష్టి పెడుతున్నాయి. కానీ.., రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఒకవైపు తెలంగాణలో ఈటల చాప్టర్ హీట్ పుట్టిస్తోంది. ఇక ఏపీలో అయితే ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ కి కొదవే లేదు. నిన్న మొన్నటి వరకు రఘురామ అరెస్ట్ పొలిటికల్ గా పెద్ద చర్చకి కారణం అయ్యింది. ఇక […]
రాజకీయం అంటే ఈరోజుల్లో చాలా డబ్బుతో కూడుకున్న పని. ఏదైనా నామినేట్ పదవుల కోసం కూడా కోటీశ్వరులు పోటీ పడుతుంటారు. ఇలాంటి పరిస్థితిల్లో ఒక పేదోడికి పదవి ఎలా దక్కుతుంది? దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి. దాదాపు మొత్తం దేశ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితిలే నెలకొని ఉన్నాయి. కానీ.., ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో తన మంచి మనసుని చాటుకున్నారు. పేదోళ్ళకి న్యాయం జరగాలంటే.., వారికి అండగా మరో పేదోడే నాయకుడిగా […]