ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడేవాళ్లు ఉంటారు.. తీరా ఉద్యోగాలు వచ్చిన తర్వాత కొంతమంది లంచావతారులుగా మారి ప్రజలను పట్టిపీడిస్తుంటారు. తమ స్థాయికి తగ్గట్టుగా లంచాలు వసూళ్లు చేస్తుంటారు.
'మైత్రీ మూవీ మేకర్స్' అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో కుటుంబసభ్యులు స్పందించి ఆయనకు ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం.
ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించి పన్ను ఎగవేశారు అన్న ఆరోపణలతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై ఐటీ దాడులు చేశారు అధికారులు. అయితే ఈ రైడ్స్ జరగడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోనే రెండవ అతిపెద్ద ఆభరణాల సంస్థ అయిన జోయ్ అలుక్కాస్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ. 300 కోట్ల నిధులను విదేశాలకు మళ్లించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ బిజీగా బిజీగా ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఓవర్సీస్ లో పలు తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. జనతా గ్యారేజ్, రంగస్థలం మూవీస్ తో ప్రారంభంలోనే హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత స్టార్ హీరోలందరితోనూ దాదాపు సినిమాలు చేస్తూ వస్తున్నారు. రాబోయే సంక్రాంతికి […]
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు చేయడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక ఇన్ కమ్ టాక్స్ దాడుల కారణంగానే తన కొడుకు ఆస్పత్రి పాలైయ్యాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీలో చేరకపోతే ఇలా ఇన్ కమ్ టాక్స్ దాడులు చేయించడం కాషాయ పార్టీకి అలవాటే అని విమర్శించారు. తాజాగా […]
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన ఇళ్లతో పాటు కాలేజీలు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మల్లారెడ్డి ఇళ్లపై ఐటీ దాడులను తప్పు బట్టారు. కేంద్రం తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో హైదరాబాద్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వారు చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి […]
ఇటీవల దేశ వ్యాప్తంగా పలువురు నేతలు, వ్యాపార వేత్తల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా పలువురు నేతల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2018 […]
భాగ్యనగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్కు సంబంధించిన ఆఫీసులతో పాటు.. వారి ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు. నగరంలోని కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, దిల్సుఖ్నగర్ సహా 10 ప్రాంతాల్లో.. ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వస్త్ర ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆర్.ఎస్. బ్రదర్స్ వస్త్ర దుకాణాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ దాడులు కొత్త కాకపోయినా ఇలా వస్త్ర దుకాణాలు, షాపింగ్ […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల ఇళ్లు, ఆఫీసులపై అప్పుడప్పుడు ఆదాయపు పన్ను(ఇన్కమ్ టాక్స్) శాఖ సోదాలు జరుపుతుందనే విషయం తెలిసిందే. కోలీవుడ్ కు చెందిన అగ్రనిర్మాతలపై ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కలైపులి ఎస్. థాను సహా 10 మంది నిర్మాతలు, ఫైనాన్సియర్ల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు […]