దేశంతో పాటు ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. దాదాపు 40 రోజుల నిరీక్షణకు తెరపడింది. అపజయానికి కుంగిపోకుండా విజయమే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు గత నెల జూలై 14న చంద్రయాన్ 3ని ప్రయోగించిన విషయం తెలిసిందే.
ప్పుడు ప్రపంచమంతా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మీదనే ఆసక్తి కనబరుస్తోంది. ఈరోజు సాయంత్రమే చంద్రయాన్-3 మిషన్ ల్యాండ్ కాబోతుంది. ప్రకాష్ రాజ్ లాంటి ఒకరిద్దరు తప్ప యావత్ భారతదేశం మొత్తం ఈ మిషన్ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నారు. మతాలకు అతీతంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
భారత దేశంలో ఇప్పటి వరకు ఇస్త్రో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ వచ్చింది. దేశం గర్వించే విధంగా నిన్న చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
తాజాగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. జాబిల్లి వైపు తన ప్రయాణాన్ని సాగిస్తూ దూసుకెళ్తుంది. కాగా చంద్రుడిపై ల్యాండర్ ను ఆ తేదీల్లోనే ఎందుకు ల్యాండ్ చేయాలి? అలా చేయకపోతే జరిగే నష్టం ఏంటి? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
భారత అంతరిక్షరంగంలో మరో నూతన అధ్యయనానికి తెరలేచింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ రోజు చంద్రయాన్ ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
మనిషి ఆశావాది. భూమి మీద కాకుండా మానవులు జీవించగలిగే గ్రహం ఏదన్నా ఉందన్న కోణంలో అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. మనిషి మనుగడకు నీరు ముఖ్యం కాబట్టి అది ఏ గ్రహంపై ఉందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
బీఈ, బీటెక్ వంటి పైచదువులు చదివారా..? సైంటిస్ట్ కావాలన్నదే మీ కల! అయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సీ55 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇక, పీఎస్ఎల్వీ-సీ55 కేవలం వాణిజ్యపరమైనదని ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి మరో ప్రయోగం విజయవంతం అయ్యింది. చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లే వాహకనౌకను విజయంవంతంగా నింగిలోకి పంపింది.