రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లే పలు ప్రధాన రైళ్లను ఇండియన్ రైల్వే రద్దు చేసింది. మిగతా వివరాలు మీ కోసం..!
రైలు వాష్రూమ్లు అపరిశుభ్రంగా ఉన్నాయా..? నాణ్యత లేని ఫుడ్ సర్వ్ చేస్తున్నారా..? అయితే.. మీరు నోరు విప్పాల్సిందే. ఈ యువతి మీకు ఆదర్శం. అందరిలా తాను ఒక్కపూట తిండికి ఏముందిలే అనుకోకుండా.. నాణ్యత లేని ఫుడ్ అందించినందుకు 'ఐఆర్సీటీసీ' తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది.
జనరల్ టికెట్ తో స్లీపర్ కోచ్ లో ప్రయాణం చేస్తే నేరం కదా అని అనుకోవచ్చు. అయితే అది రైల్వే శాఖ నిర్ణయం తీసుకోనంత వరకూ. ఎప్పుడైతే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుందో.. ఇక జనరల్ టికెట్ తో స్లీపర్ కోచెస్ లో కూడా ప్రయాణం చేయవచ్చు. అదేంటి బోలెడంత డబ్బు కట్టి స్లీపర్ కోచెస్ లో ప్రయాణం చేసే వారితో కలిసి.. జనరల్ టికెట్ మీద ప్రయాణం చేసే వారు ప్రయాణం చేస్తే తప్పు […]
ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ లో ఇండియన్ రైల్వేస్ మొదటి స్థానంలో ఉంది. రోజూ లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం సాగిస్తున్నారు. ఇతర రవాణాలతో పోలిస్తే.. రైలు ప్రయాణం చౌకగా, సౌకర్యవంతంగా ఉండడమే అందుకు కారణం. అయితే.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అనుకోని కారణాలతో అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలలో ప్రాణ నష్టం జరిగితే.. ఆ కుటుంబ సభ్యులకు జరిగే ఆర్థిక నష్టం ఎవరూ పూడ్చలేరు. ఈ నేపథ్యంలో […]
మన దేశంలో ఎన్నో ప్రయాణమార్గాలు, సదుపాయాలు ఉన్నాయి. వాటన్నింటిలో రైల్వేస్ కు ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు ఉంది. రోజుకి ఎన్నో లక్షల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. రైలు మార్గాలపై ఆధారపడి ఎన్నో లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధిని పొందుతున్నాయి. దేశంలో ఉన్న కోట్ల మందిలో అందరూ తమ జీవితంలో ఒక్కసారైనా రైలులో ప్రయాణం చేసే ఉంటారు. ప్రపంచంలోనే భారత్ రైల్వేస్ నాలుగో అతిపెద్ద వ్యవస్థ. మొత్తం 68 వేలకుపైగా కిలోమీటర్లలో రైలు మార్గం […]
నేటికాలంలో అవినీతి సొమ్ము కోసం ఆరాటపడేవాలు ఎక్కువ అయ్యారు. అలానే చాలా మందిలో నిజాయితీ అనేది కనుమరుగైంది. అందుకే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డబ్బులు నొక్కేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటివి కొన్ని షాపులు, హోటళ్లలో ఇతర దుకాణాల్లో జరుగుతుంటాయి. అయితే ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే లో కూడా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. బాటిల్స్, ఆహార పదార్ధాలపై రైల్వే శాఖ నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు కొందరు అమ్ముతుంటారు. ఇలాంటి అదనపు వసూలపై కొందరు పౌరులు పోరాడి.. […]
అన్ని ప్రయాణాల్లో కెల్లా రైలు ప్రయాణం సౌకర్యవంతమైనది. ఎక్కువుగా సుదూర ప్రయాణాలు చేసేవారు రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు. అంతేకాదు.. ఇతర ప్రయాణాలతో పోలిస్తే.. ఖర్చు కూడా చాలా తక్కువ. అందువల్ల ఎక్కువ మంది ప్రజలు రైలు జర్నీకే మొదటి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఒక్కోసారి రైళ్లలో సీటు దొరకడం కష్టం. బుక్ చేసుకున్నా.. కంఫర్మ్ అవుతుందో.. లేదో.. చెప్పలేం. అలా అని రిజెక్ట్ అవ్వదు. వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ప్రయాణికులకు ఏం చేయాలో […]
దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటేందుకు రైల్వే శాఖ ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టింది. కానీ ఈ రైళ్లకు ఆశించినంత స్థాయిలో డిమాండ్ లభించకపోవడంతో ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం వల్లే జనం ఆసక్తి చూపడం లేదని.. టికెట్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రైళ్ల టికెట్ల ధరను దాదాపు 30 శాతం తగ్గించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. […]
భారత దేశంలో చాలా మంది రైలు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు.. ఎందుకంటే బస్సు ఇతర ప్రైవేట్ వాహనాల చార్జీల కన్నా రైలు చార్జీలు తక్కువగా ఉండటం.. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే రైలు లో పలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.. ఈ కారణం చేతనే రైలు ప్రయాణం అంటే మక్కువ చూపిస్తుంటారు. సాధారణంగా రైలు లో ప్రయాణీకులు ఆహార పదార్థ విషయంలో సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు.. మధుమేహం ఉన్నవారు.. చిన్న పిల్లలకు […]
భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలోని అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేదు. మెరిట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. […]