ఈ ఏడాది అనేక మంది ఎంసెట్ పరీక్షలు రాశారు. ఇంజనీరింగ్, వైద్య, ఫార్మసీ చదవాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఎంసెట్కు 3,20,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,01,789 మంది పరీక్ష రాసినట్లు అధికారులు వెల్లడించారు.
ఏ విద్యార్ధి అయినా కోరుకునేది ఏంటి.. చదువుతో పాటు ఆటలు, పాటలు, వినోదం. అయితే ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువు తప్ప వేరే యాక్టివిటీస్ ఉండవు. అడ్మిషన్ అప్పుడు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెబుతారు గానీ అందులో నిజం ఉండదు. ఎంతసేపూ చదువు,చదువు అని విద్యార్థుల మీద ఒత్తిడి పెంచుతారు. ఆ ఒత్తిడి వల్ల నిద్ర సరిపోదు. దీని వల్ల జీవితం మీద విరక్తి పుడుతుంది. అందుకే కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
బాగా చదివే విద్యార్థులను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటాయి. బాగా చదివే స్థాయి ఉన్నా కూడా ఆర్థిక స్థాయి లేని వారిని ప్రభుత్వాలు ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలో స్టూడెంట్స్ కి ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించనుంది.
కొంతమందికి ప్రతిభ ఉంటే డబ్బుండదు, కొంతమందికి డబ్బుంటే ప్రతిభ ఉండదు. డబ్బు ఉండి ప్రతిభ లేకపోయినా ఏదో రకంగా బతికేయచ్చు. కానీ ప్రతిభ ఉండి డబ్బు లేకపోతే మాత్రం అది వారి జీవితాలే కాదు సమాజం కూడా వెనకబడిపోవడానికి కారణమవుతుంది. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా చదువులో ప్రతిభ చూపించేవారికి ఆర్ధిక ప్రోత్సాహం ఉండాలి. అందుకే ప్రభుత్వాలు ప్రతిభ ఉండి ఆర్ధికంగా వెనకబడి ఉన్న వారి కోసం స్కాలర్ షిప్ లు అందిస్తున్నాయి. ఆర్థిక వైకల్యం […]
నేటికాలం నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. చదువుకున్నవారు యువతకు తగిన అవకాశాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కొందరు యువకుల ఉద్యోగం కోసం డబ్బులు కట్టడానికి కూడా సిద్దపడుతున్నారు. ఇలాంటి వారి బలహీనతు కొందరు మోసగాళ్లు అవకాశం మలుచుకుంటున్నారు. యువకులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సంస్థ ఉద్యోగాలు కల్పిస్తామని ఇంటర్ యువకుల వద్ద నుంచి భారీ మొత్తం డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడింది. మోసపోయిన విద్యార్థులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]