భారతీయ రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. ఇక రైల్వే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ రూల్స్ కూడా కాస్త కఠినంగా ఉంటాయి. మీరు రైలు ప్రయాణించే సమయంలో ఎన్ని కఠినమైన రూల్స్ చూసి ఉంటారు. తాజాగా ఇండియన్ రైల్వే మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది.
భారత రైల్వే వ్యవస్థ రైలు ప్రమాదాల నివారణకు పలు సింబల్స్ ను, సిగ్నల్స్ ను ఉపయోగిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ట్రాక్ ల మధ్యలో కంకర రాళ్లను ట్రాక్ చుట్టూ నింపుతుంది. మరి ఈ రాళ్లను ఎందుకు వినియోగిస్తారో తెలుసా.
భారతీయ రైల్వే.. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు రాయితీలపై, ఇతర మార్పులపై తాజా సమాచారాన్ని అందిస్తుంది. ప్రయాణికులకు సర్వీసులు అందించేందుకు విస్తృత కృషి చేస్తుంది. లేటెస్ట్గా సీనియర్ సిటీజన్స్ కు గుడ్న్యూస్ చెబుతుంది.
ఈ ధనవంతులని, పేదలను ఒకే రైలులో పెట్టారు చూడండి.. ఈ సిస్టం అని అనాలి అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏసీ బోగీలు ఎక్కువైపోయి.. జనరల్ బోగీలు తగ్గిపోయాయని విమర్శలు వస్తున్నాయి కదా. ఏసీ ప్రయాణికులకు ఏసీ రైళ్లు, సాధారణ ప్రయాణికులకు జనరల్ బోగీలతో కూడిన రైళ్లు నడిపితే ఏ సమస్య ఉండదు కదా అని మీకు అనిపించిందా? రైల్వే శాఖ అయితే ఈ సమస్య మీద దృష్టి పెట్టింది.
ఎక్కడికైనా మనం పయనిస్తున్నామంటే ముందుగా అన్ని సర్ధి పెట్టుకుంటాం. ఇక రైలులో కొన్ని గంటల పాటు ప్రయాణించాల్సి వస్తే.. వాటర్ బాటిల్స్, తినే ఆహార పదార్థాలను సిద్ధం చేసుకుంటుంటారు పెద్దలు. ఎందుకంటే రైలులో ఏదీ కొనాలన్నా ఖర్చుతో కూడుకున్నది
దేశంలో అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటి రైల్వే. అయితే గతంలో రైల్వేపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. గూడ్సు కన్నా ఘోరంగా వెళుతూ, సమయానికి రాకపోకగా, గమ్యస్థానానికి చూడా వేళకు చేరుకోదు. క్రాసింగ్ ఉంటే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది.
రైల్వే ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ పలు రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉంటుంది. ప్రయాణికుల రక్షణ కోసం కొన్ని రకాల సింబల్స్ ను ఏర్పాటు చేస్తుంది. వాటిల్లో 'X' గుర్తు ఒకటి. ఇది రైలు చివరి బోగీలో కనిపిస్తుంటుంది. కానీ వందే భారత్ లో మాత్రం ఉండకపోవడానికి కారణమేంటంటే?
ఈ వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీకో అలర్ట్. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మీరు ప్రయాణించాలనుకున్న రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయేమో చూసుకోండి.
ఆసియాలోనే అతిపెద్ద రవాణా సదుపాయం కలిగిన సంస్థ రైల్వే సంస్థ. దూర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉండి.. తక్కువ బడ్జెట్ లో తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే రైల్వే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన వందే భారత్ రైళ్ల పట్ల ప్రజాధారణ పెరుగుతోంది. కాగా వందే భారత్ రైళ్ల రంగును మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఇంతకు ముందు తెలుపు, నీలం రంగులో కనిపించిన వందే భారత్ ఇకపై కాషాయ రంగులో కనిపించనుంది.