తూర్పు లద్దాఖ్లో 26 గస్తీ పాయింట్లను భారత్ కోల్పోయిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. తూర్పు లద్దాఖ్లోని మొత్తం 65 గస్తీ పాయింట్లలో 26 గస్తీ పాయింట్లను మన దేశం కోల్పోయిందని అక్కడి సీనియర్ పోలీసు అధికారి ఒకరు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ‘తూర్పు లద్దాఖ్లోని కారకోరం పాస్ నుంచి చుమూర్ వరకు మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో భారత సాయుధ […]
తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత పెళ్లిచూపులు చిత్రంతో హీరోగా మారారు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ ఒక్కసారే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. కానీ.. ఈ రౌడీ హీరో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల వరుసగా ప్రైవేట్ పార్టీలకు హాజరవుతూ చిల్ అవుతున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ భారత్ సరిహద్దులో […]
సరిహద్దు విషయంలో చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజా అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన నివేదికతో చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నట్లు స్పష్టమవుతోంది. మెక్-మోహన్ సరిహద్దు రేఖ దాటి భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా ఏకంగా 100 ఏళ్లు నిర్మించి ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ 100 ఇళ్ల నిర్మాణం యూఎస్ కాంగ్రెస్కు చైనా నివేదిక సమర్పించింది. 2020లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎల్ఈటీ తూర్పు […]