గాల్వన్ లోయలో చైనాతో రెండేళ్ల క్రితం జరిగిన హింసాత్మక ఘర్షణలో బీహార్ జవాన్ జై కిషోర్ సింగ్ అమరుడైన సంగతి తెలిసిందే. ఆయన తండ్రికి అవమానం జరిగింది. పోలీసులు ఆయనను ఇంట్లోంచి ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఆయనపై దూషిస్తూ అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆ అమర జవాన్ తండ్రి చేసిన తప్పు కూడా పెద్దది కాదు. అతను చేసిందల్లా రెండేళ్ల క్రితం చనిపోయిన తన కొడుకు గురించి ఆలోచించడం.
జమ్మూ కాశ్మీర్ లో పని చేస్తున్న సైనికుడు సెలవు కారణంగా ఇంటికి రావడం జరిగింది. బట్టలు ఉతుక్కోవడం కోసమని చెరువు దగ్గరకు ఆ సైనికుడు వెళ్లారు. అయితే స్థానిక కౌన్సిలర్ సైనికుడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో తన అనుచరులను వెంటబెట్టుకుని సైనికుడిపై మూకదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ సైనికుడు మృతి చెందారు.
దేశమంతా రుణపడి ఉండాల్సింది ఇద్దరికి. ఒకరు జవాన్, మరొకరు కిసాన్. సరిహద్దుల్లో సైనికుడు పహారా కాయకపోతే మన ప్రాణాలకు గ్యారంటీ లేదు. పొలంలో రైతు అన్నం మెతుకు పండించకపోతే ప్రాణాలు నిలబడవు. దేశంలో ఈ దేహం ప్రాణంతో నిలబడాలంటే ఈ ఇద్దరూ ఉండాల్సిందే. ఈ దేశానికి అందరికన్నా ఎక్కువ సేవలు అందించేది ఈ ఇద్దరే. గ్రామంలో ఉండేవారు ఎక్కువగా రైతులకు, సైనికులకు ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా ఓ ఆర్మీ జవాన్ విషయంలో ఇదే జరిగింది. దేశానికి విశిష్టమైన […]
రక్షాబంధన్.. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లు మధ్య ఉన్న బాంధవ్యం కలకాలం నివాలని జరుపుకునే వేడుక. అక్కచెల్లెలకు రక్షణగా జీవితాంతం తోడు ఉంటామని సోదరులు భరోసా ఇచ్చే పండుగ. ఈ పర్వదినాన అక్కలు, చెల్లెళ్ళు వారి సోదరులకు రాఖీ కట్టి..తమకు రక్షణగా ఉండాలని చెప్తుంటారు. ఈ సందర్బంగా సోదరులు ఎక్కడ ఉన్న వారి వద్దకు వెళ్లి సోదరిమణులు రాఖీ కడుతుంటారు. అయితే రక్షాబంధన్ సందర్భంగా ఓ సోదరి ఉదంతం నెటిజన్లను కంటతడి పెట్టించింది. భూమీ మీద లేని […]
సంసార జీవితంలో ప్రతిదీ సవాలే. అందులో పిల్లలను పెంచడం అతి పెద్ద సవాళ్లు. వారు పెద్దయ్యే వరకు ఆ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల కళ్లుగప్పి పిల్లలు ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లి చిక్కుల్లో పడతారు. కొన్ని సార్లు ఏదో విధంగా ప్రమాదం నుంచి పిల్లలు బయటపడతారు. మరి కొన్ని సమయాల్లో పిల్లలు చివరకి ప్రాణాలు కోల్పోతారు. తాజాగా ఓ పాప రైల్వే స్టేషన్ లో ఆడుకుంటూ గ్రిల్స్ పట్టుకుని 25 మీటర్ల […]
దీపావళి సెలవుల విషయంలో తలెత్తిన వివాదంలో నలుగురు జవాన్లు మృతి చెందారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దలోని పారామిలటరీ బలగాల బేస్ క్యాంప్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా సరిహద్దులో లింగంపల్లి బేస్ క్యాంప్ లో సోమవారం తెల్లవారుజామున జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. శిబిరంలోని ఒకరైన కానిస్టేబుల్ రితేష్ రంజన్ తన వద్ద ఉన్న సర్వీస్ తూపాకీతో సహచరులపై కాల్పులకు […]
భారత ఆర్మీ జవాన్ హనీట్రాప్ లో చిక్కుకున్నాడు. ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ లో డ్యూటీ చేస్తున్న కృనాల్ కుమార్ బరియా అనే సైనికుడు పాకిస్తాన్ ఐఎస్ఐ కు చెందిన ఆఫీసర్ సిద్రాఖాన్ తో 2020 లో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరు చాటింగ్ చేసుకోవటం మొదలు పెట్టారు. ఆమె వలపు వలలో చిక్కుకుని హనీట్రాప్ లో పడ్డాడు భారత ఆర్మీ జవాన్. దీంతో మెల్ల మెల్లగా ఆమే కోరినట్లు భారత ఆర్మీ రహస్య […]