ఆదాయపు పన్నుకు సంబంధించిన నూతన పన్ను విధానం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తోంది. అంటే ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పన్ను విధానం అమలులోకి రానుంది. మరి ఈ కొత్త పన్ను విధానం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఎవరికి పన్ను కట్టాల్సిన పని లేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు సంపాదించే ఆదాయంపై మీరు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అందుకు మీ ఆదాయాన్ని బట్టి ప్రభుత్వం కొన్ని శ్లాబులను ఏర్పాటుచేసింది. దానిని బట్టి మీ ఆదాయానికి తగిన శ్లాబును ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు కొన్ని పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. పొదుపు, పెట్టుబడులు, ఖర్చులు ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఆదాయపు పన్నుని లెక్కించి, మీ శ్లాబును నిర్ణయిస్తారు. అయితే చాలా మందికి ఈ లెక్కింపు విధానం అనేది అంత సులువు […]
2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్పై ఆమె ప్రసంగిస్తూ.. వేతన జీవులకు తీపి కబురు చెప్పారు. ఆదాయ పన్ను మినహాయింపును రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో రూ. 7 లక్షల వార్షికాదాయం ఉన్న వారు ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే, […]
Nellore: సూర్య నటించిన సినిమాల్లో ‘గ్యాంగ్’ సినిమాది ఓ ప్రత్యేక స్థానం. ‘స్పెషల్ 26’ సినిమా రీమేక్గా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అన్ని అర్హతలు ఉండి కూడా ఐటీలో జాబ్ సాధించలేని హీరో ఎలాంటి పనులకు పూనుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ. నకిలీ ఇన్కమ్టాక్స్ అధికారులుగా మారి సూర్య టీం చాలా చోట్ల దొంగతనాలకు పాల్పడుతుంది. ఇక, ఈ సినిమాను స్పూర్తిగా తీసుకుని చాలా మంది దొంగతనాలకు పాల్పడ్డవారు ఉన్నారు. తాజాగా, […]
కోట్లకు కోట్లు సంపాదించి ప్రభుత్వానికి పన్నుకట్టకుండా ఉండే వారి భరతం పట్టడానికి ఉన్న సంస్థలే సీబీఐ, ఈడీ, ఐటీ మెుదలగు సంస్థలు. దేశంలో ప్రముఖ వ్యాపార వేత్తలు, అధికారుల ఇల్లలో, కార్యాలయాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ఈ శాఖల విధి. ఇటీవల బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ కుంభకోణం మరువక ముందే మరో భారీ ఈడీ దాడి మహారాష్ట్రలో వెలుగు చూసింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తనకు […]
పన్ను ఎగవేతదారులను అరికట్టేందుకు ఆదాయ పన్ను శాఖా పలు రకాల చర్యలు తీసుకుంటోంది. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెడుతోంది. అందుకోసం తాజాగా ఆదాయపు పన్ను శాఖలో పలు మార్పులు కూడా చేపట్టింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో నిర్ధేశించిన పరిమితికి మించి డబ్బు జమ చేయడం లేదా విత్డ్రాల విషయంలో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతోపాటు బ్యాంక్ లేదా పోస్టాఫీసులో […]
క్రెడిట్ కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదేస్థాయిలో సమస్యలు కూడా ఉంటాయి. ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది. దీంతో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిని మరే ఇతర బ్యాంకుల్లో రుణాలు కూడా పొందలేకపోవచ్చు. అయితే క్రెడిట్ కార్లును తెలివిగా ఉపయోగిస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త కాన్ స్టాంటిన్ […]
ఉద్యోగులకు ఆదాయం గురించిన ఆధారాలు సులువుగా లభిస్తాయి. వారి సాలరీ స్లిప్పు, ఫారం-16లు వారికి అవసరమైనప్పుడు ఆదాయ ధ్రువీ కరణలుగా ఉపయోగపడతాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే అదే వారికి అధీకృత ఆదాయ ధ్రువీకరణగా మారుతుంది. వ్యక్తులకు రూ.2,50,000లోపు ఆదాయం ఉన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు యాజమాన్యం ఫారం-16 అందిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎలా? అనేక సందర్భాల్లో వారికి ఇదే ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఈ ఏర్పాటు […]
సమాజంలో పెద్ద వాళ్ళకి సంబంధించిన ఎలాంటి వార్త అయినా.. సామాన్యులకి ఇంట్రెస్టింగ్ గా అనిపించడం సాధారణం. అలాంటిది ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తి పన్ను క్లియర్ చేయడంలో జాప్యం అయ్యి.., ఫైన్ కడితే ఆ న్యూస్ హాట్ టాపిక్ కావడం పెద్ద విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయంలో ప్రస్తుతం ఇదే జరిగింది. మరి వై.ఎస్.జగన్ ఆస్తి పన్ను విషయంలో కట్టిన పెనాల్టీ ఎంత? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం గుంటూరు […]