ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా గుండెపోటు కారణంగా చాలా మంది సెలబ్రిటీలు మృతి చెందారు. ఇక తాజాగా ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదంతో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి రెండూ ఉంటాయి. కాకపోతే సక్సెస్ ఆనందాన్ని కాస్త డిఫరెంట్ గా జరుపుకుంటారు కొంతమంది దర్శకులు, నటీనటులు. ఒక సినిమా తెరకెక్కించాలంటే.. దర్శకుడితో పాటు సహాయ దర్శకుల కష్టం కూడా ఎంతో ఉంటుంది. కొంతమంది సినీ తారలు, దర్శకులు, నిర్మాతలు సినిమా సక్సెస్ అయితే ఆ చిత్ర యూనిట్ కి మంచి బహుమతులు ఇస్తుంటారు.
తాజాగా ఇళయరాజా సంగీతం అందిస్తున్న చిత్రం 'విడుదలై'. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో స్టార్ డైరెక్టర్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు మ్యూజిక్ మాస్ట్రో.
ఆదివారం వస్తుందీ కదా హైదరాబాద్ లో చక్కర్లు కొట్టేద్దామనుకుంటే.. ఆగండీ. ఇది చదివి బయలుదేరండి. ఎందుకంటే నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.
Vijayendra Prasad: తాజాగా పలు రంగాలకు చెందిన ప్రముఖులను రాజ్యసభకు నలుగురిని నానిమేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు మేస్ట్రో ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉష, సామాజికవేత్త వీరేంద్ర హెగ్డే ఉండటం విశేషం. ఈ నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ స్వయంగా ప్రధాని మోదీనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప […]
సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించి నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇళయరాజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొంత కాలంగా ఆయన పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. సంగీత ప్రపంచంలో ఆయనను రారాజుగా పొగిడేవారు. ఆ మద్య ప్రధాని మోదీని భారత రాజ్యంగ నిర్మాతతో పోల్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా ఆయనపై రక రకాలుగా కామెంట్స్ చేశారు. ఇళయ రాజాకు జిఎస్టి చెన్నై శాఖ అధికారులు నోటీసులు […]
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ‘మ్యాస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఇప్పుడు ఆయన స్థానంలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారని […]