తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ ఢోకా లేదు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ ఉన్నా కానీ.. పలు ఛానెళ్లల్లో వచ్చే రెగ్యులర్ సీరియల్స్తో పాటు.. డిఫరెంట్ రియాలిటీ షోస్, ఫన్నీ ప్రోగ్రామ్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాయి.
బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.. ‘జబర్దస్త్’ తో పాటు ఇతర షోలలో, ప్రోగ్రామ్స్లో గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఆర్టిస్ట్లు ఇందులో ఎంతలా ఎంటర్టైన్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అదిరిపోయే డ్యాన్సులతో మైమరపించే కంటెస్టెంట్స్ ఈసారి పర్ఫార్మ్ చెయ్యడానికి సూపర్బ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. వారి స్టెప్పులు, జడ్జిల రియాక్షన్స్, హైపర్ ఆది పంచులతో ఈ వారం ‘ఢీ ప్రీమియర్ లీగ్’ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనదైన పంచులు వేసి కడుపుబ్బా నవ్విస్తుంటాడు హైపర్ ఆది. తాజాగా తన భార్యను శ్రీదేవీ డ్రామా కంపెనీ స్టేజ్ పైకి తీసుకొచ్చి అందరికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
హైపర్ ఆది మరోసారి పవర్ ఫుల్ స్పీచ్ తో వావ్ రెచ్చిపోయాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్.. ఇలా ముగ్గురికి ఓ రేంజులో మాస్ ఎలివేషన్స్ ఇచ్చేలా మాట్లాడాడు. ఇప్పుడు ఇది మెగా అభిమానులని ఫుల్ ఖుషీ చేస్తోంది.
సెలబ్రిటీలు ఏం చేసినా జనాలకు వినోదంగానే ఉంటుంది. జనాలను ఎంటర్టైన్ చేయడానికే సెలబ్రిటీలు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వివాదాలలో చిక్కుకోవడం.. ఊహించని పరిణామాలు ఫేస్ చేయడం కూడా జరగవచ్చు. టైమ్ బాగోలేకపోతే దెబ్బలు కూడా తినవచ్చు. తాజాగా కమెడియన్ హైపర్ ఆది విషయంలో అలాంటిదే జరిగింది. ఏకంగా టీమ్ అందరూ కలిసి ఆదిని కుమ్మేశారు.
టీవీ షోలు మంచి రేటింగ్ సాధించాలంటే ఎంటర్టైన్మెంట్ తో పాటుగా.. ప్రేక్షకులకి ఇంకేదో కావాలి. అందుకే అభిమానులకి ఆసక్తి కలిగేలా ఈ మధ్య ప్రతి షోలో ఒక లవ్ ట్రాక్ ని కామన్ గా పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న డ్యాన్స్ షో ఢీ. ప్రస్తుతం ఇది ఢీ15 గా రన్ అవుతోంది.
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎన్నో వినోదాత్మక ప్రోగ్రామ్ లను తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాబోతున్న 'హోలీ' పండుగ నేపథ్యంలో 'గుండెజారి గల్లంతయ్యిందే' అంటూ ఓ కొత్త ప్రోగ్రామ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో అంతా సరదా సరదాగా సాగింది. కానీ..
ఎప్పుడూ లేనిది ఆర్ నారాయణమూర్తి ఒక్కసారిగా సీరియస్ గా కనిపించారు. ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా, ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్లినా సరదాగా మాట్లాడతారు. అటువంటిది మొదటిసారి ఒక యాంకర్ మీద ఆయన కోప్పడ్డారు.
వాళ్లిద్దరూ సీరియల్ యాక్టర్స్. ఎప్పటినుంచో బుల్లితెరపై నటిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లైవ్ లోనే గొడవపడ్డారు. అది కాస్త ఇష్యూ అయింది. వీడియో కూడా వైరల్ గా మారింది.