తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తొలి, మలి దశ చేపట్టిన ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల త్యాగాల ఫలితానికి గుర్తుగా కేసీఆర్ ప్రభుత్వం అమర వీరుల స్థూపాన్ని నిర్మించిన సంగతి విదితమే. అద్భుతమైన డిజైన్లతో రూపొందిన ఈ స్మారక చిహ్నం సిద్ధమైంది.
ఈ మద్య పలు సందర్భాల్లో నగర వాసులకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పండుగలు, భారీ బహిరంగ సభలు, ర్యాలీల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్న విషయం తెలిసిదే. ఇక రంజాన్ పండుగ సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుండం సాధారణమే. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, వీఐపీల రాకపోకలు, నాలాల నిర్మాణ పనుల సమయాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తుంటారు. ఇప్పుడు కూడా సిటీలోని కొన్ని రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు నగరంలో పలు కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ విషయంలో పలు ఆంక్షలు విధించారు. పోలీసులు తెలిపిన ఆ రూట్లలో వాహనదారులు వెళ్లకపోవడం మంచిది.
ఆదివారం వస్తుందీ కదా హైదరాబాద్ లో చక్కర్లు కొట్టేద్దామనుకుంటే.. ఆగండీ. ఇది చదివి బయలుదేరండి. ఎందుకంటే నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.
హైదరాబాద్- సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ లోని హైటెక్స్లో జరుగనున్నాయి. ఈ క్రమంలో వాహనాదారులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రీనరీ నేపధ్యంలో సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ను పలు మార్గాల్లో దారి మళ్లిస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్ కు సైబర్ టవర్స్ […]