శాంతి భద్రతలను కాపాడి నేరాలను అరికట్టడంలో పోలీసుల కృషి ఎనలేనిది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తుంటారు.
ఖైరతాబాద్ గణేశున్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రత్యేకంగా పూజిస్తారు. ఖైరతాబాద్ గణపతిని లక్షలాధిమంది దర్శించుకుంటారు. ఈ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
విధి ఆమె జీవితంతో వింత నాటకం ఆడింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అయినా బాధను దిగమింగుకుని జీవితంలో ముందుకు సాగిపోతుంది. పిన్ని, బాబాయిల చెంత ఉంటూ చదువు సాగించింది. పెళ్లీడు రాగానే ఓ మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు పిన్ని, బాబాయి
ఏ విధమైన ఆసర లేనివారు, వృద్ధులు ఇతర వ్యక్తులు పొట్టపోసుకోవడం కోసం యాచిస్తుంటారు. నగర కూడళ్లలో, బస్ స్టాండ్ లలో, రైల్వేస్టేషన్ లలో, టెంపుల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ కాలం వెల్లదీస్తుంటారు.
అతి వేగం ప్రాణాలకు ప్రమాదం అన్న విషయం అధికారులు ఎంతగా చెప్పినా వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ మద్య దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు వృద్దులకు, ఊభకాయం ఉన్నవాళ్లకు మాత్రమే ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ వస్తాయని అంటూ ఉండేవారు.. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు తో చనిపోతున్న కేసులు చూస్తున్నాం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు గుడ్ న్యూస్ తెలిపారు. నగరంలో నిర్మాణం పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నేటి నుంచే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.