ఇండస్ట్రీలో ఇద్దరూ ఇద్దరే. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇస్తే ఉక్కుపాతరేస్తారు. కానీ బైక్ ఇస్తే మాత్రం నడపడం రాదని ఒకరు, ఎవరికైనా డబ్బులు పంపమంటే ఫోన్ పే చేయడం తెలియదని అంటారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా?
స్టార్ హీరోలు ఒక సినిమా చేస్తే కోట్లలో పారితోషికం తీసుకుంటారు. నాని కూడా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. తొలిసారిగా దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని భారీగానే పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వారంతా ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్నవారే. ఒకప్పుడు అవమానం ఎదుర్కున్నావారే.. వాటన్నిటినీ మరచిపోయే స్థాయిలో అభిమానం పొందుతున్నారు. కెరీర్ తొలినాళ్లలో ఎవరికైనా అవమానాలు తప్పవు. ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సెలబ్రిటీలంతా ఒకప్పుడు అవమానించబడ్డవాళ్ళే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి, రవితేజ లాంటి నటులు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవమానాలు, విమర్శలు తప్పవని నేచురల్ స్టార్ నాని అంటున్నారు.
సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు దర్శకనిర్మాతలకు, హీరో హీరోయిన్లకు మధ్య విభేదాలు వచ్చాయంటూ అప్పుడప్పుడు వింటుంటాం. కొన్నిసార్లు ఆ విభేదాలు కాస్త.. నటీనటులను సినిమాలో నుండి తీసేసే పరిస్థితి కూడా రావచ్చు. అలా షూటింగ్ జరిగే టైమ్ లో.. సినిమా అనౌన్స్ అయ్యాక.. ఇంకా ఏవో కారణాల వలన యాక్టర్స్ ని తీసేయడం అరుదుగా జరుగుతుంది. లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ విషయంలో హీరోయిన్ కీర్తి సురేష్ కి 'దసరా' సినిమా నుండి తీసేసే పరిస్థితి వచ్చిందట. ఆ విషయాన్నీ స్వయంగా హీరోనే చెప్పడం గమనార్హం.
ప్రస్తుతం కీర్తి సురేశ్.. దసరా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది. మార్చి 30న ఈ సినిమా విడుదల అవుతుంది. ప్రసుత్తం దసరా టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో కీర్తి చేసిన పనికి నానితో సహా ప్రతి ఒక్కరు షాకవుతున్నారు. ఆ వివరాలు..
'దసరా'ని రిలీజ్ కు రెడీ చేసిన నాని, ప్రమోషన్స్ లో తెగ పార్టిసిపేట్ చేస్తున్నాడు. తాజాగా అలా ఓ షోలో పాల్గొని తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త ఇప్పుడు వైరల్ అయ్యాయి.
పాన్ ఇండియా క్రేజ్ అనేది ఏ భాషకు చెందిన హీరోలైనా సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందికి ఒకే సినిమాతో ఆ క్రేజ్ దక్కవచ్చు.. మరికొందరికి రెండు మూడు సినిమాలు చేస్తేగాని ఆ క్రేజ్ రాకపోవచ్చు. కానీ.. ఒక్కసారి ఆ ఇమేజ్ వచ్చిందంటే చాలు.. కెరీర్ దాదాపు నెక్స్ట్ వెళ్లే దశలో ఉన్నట్లే. అయితే.. ఇక్కడ కొందరికి లక్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అదే పాన్ ఇండియా రేస్ లోకి నేచురల్ స్టార్ నాని అడుగు పెట్టబోతున్నాడు.
తెలుగు థియేటర్లలో మరో మాస్ సినిమా జాతర చేసేందుకు రెడీ అయిపోయిందనిపిస్తోంది. తాజాగా 'దసరా' ట్రైలర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంచనాలు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి.
వెంకటేష్ మహా ఇటీవల కేజీఎఫ్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వెంకటేష్ మహాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పలువురు సినీ జర్నలిస్టులు కూడా కేజీఎఫ్ సినిమాని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాని కమర్షియల్ సినిమాలని చిన్నచూపు చూడకండి అంటూ పరోక్షంగా వెంకటేష్ మహాపై కౌంటర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.