ఆయనొక సినిమా ప్రొడ్యూసర్.. అందులోను మాములు సినిమా కి ఆయన ప్రొడ్యూసర్ కాదు. దేశ భక్తి నేపథ్యంలో వచ్చిన సినిమాకి ప్రొడ్యూసర్. మన దేశం స్వాతంత్రం పొందటానికి కారణమైన ఎంతో మంది వీరుల గురించి మనకి తెలుసు.
తమ కష్టాలను తీర్చే కొడుకులు ఉన్నారని సంబరపడ్డారు తల్లిదండ్రులు. ఇద్దరు అన్నాదమ్మలు రామ లక్ష్మణుల్లా, ఒకరి మాటంటే మరొకరు గౌరవిస్తూ, ఎంతో అభిమానంగా ఉంటున్నారు . అలాంటిది ఏ కన్నుకుట్టిందో తెలియదు కానీ.. ఒక నెలలో రోజుల వ్యవధిలో ఇద్దరూ తిరిగి రాని లోకాలకు మరలిపోయారు
తీరమేమో 200 కి.మీ. దూరం.. అసలే చీకటి గాడాంధకారం.. అందుబాటులో మనిషి లేడు. గుండెపోటు వచ్చింది. మొత్తానికి ఎలాగోలా 200 కి.మీ. దూరం ప్రయాణించి చైనీయుడ్ని భారతీయులు రక్షించారు.
గుండెపోటు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. మొన్నటికి మొన్న ఓ విద్యార్థిని సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకుని, తన బామ్మ పక్కన పడుకుంది. తెల్లారి గుండెలో నొప్పి అనిపించి, ఆసుపత్రికి తరలించేలోపు కన్నుమూసింది
ఈ మద్య దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు వృద్దులకు, ఊభకాయం ఉన్నవాళ్లకు మాత్రమే ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ వస్తాయని అంటూ ఉండేవారు.. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు తో చనిపోతున్న కేసులు చూస్తున్నాం.
పదిలంగా ఉండాల్సిన చిట్టి గుండె గట్టిగా కొట్టుకుని మనుషుల ప్రాణాలను బలిగొంటుంది. సామాన్యుడు నుండి సెలబ్రిటీల వరకు దీని బారిన పడిన వారే. కరోనా, దాని అనంతర పరిస్థితులు తర్వాత గుండె మరింత బలహీన పడుతోంది.
ఇటీవల రాజకీయ నేతల కుటుంబాల్లో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో మునిగిపోతున్నారు. అందులోనూ యుక్త వయస్సులో ఉన్న పిల్లల్ని పోగొట్టుకోవడం.. వారిని కన్నీటి సంద్రంలో ముంచేస్తుంది.
ఇటీవల కాలంలో యువతలో ఆరోగ్య పరిస్థితులు బలహీన పడుతున్నాయి. ఏ మాత్రం చడీచప్పుడు చేయకుండా వస్తున్న గుండెపోటు ప్రాణాలను హరించేస్తుంది. దీని కారణంగా చనిపోతున్న యువతీ యువకుల సంఖ్య పెరిగిపోతుంది.
కరోనా అనంతర పరిస్థితులను ఊహించలేకపోతున్నారు ప్రజలు. మరణంపై అంచనాలు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. అందులోనూ యవ్వనస్థులు దీని బారిన పడి చనిపోతున్నారు.