మార్కెట్లోకి నకిలీ సిగరెట్స్ వచ్చాయి. లోకల్, ఇంపోర్టెడ్ అన్నిటినీ కవర్ చేస్తూ.. ఒరిజినల్ బ్రాండ్స్కి ఏమాత్రం తగ్గని విధంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. వాటిని చూసి విజిలెన్స్ అధికారులు సైతం షాక్ అయ్యారు.
'మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రచారాలు చేసిన మారే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందంట. మందు, బీర్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది అంటుంటారు. అది వాస్తవామే కానీ.. బీర్ తాగే అలవాటు ఉంటే మాత్రం కొన్ని వ్యాధులు మీ దరి చేరవు.
రోజుకు సగటున ఎవరైనా 8 గంటలు పడుకుంటారు. మహా అయితే మరో రెండు, మూడు గంటలు ఎక్కువగా నిద్రిస్తారేమో. ఎక్కువసేపు పడుకుంటే తర్వాతి రోజు నిద్రపట్టదు, ఒళ్లునొప్పులు కూడా వచ్చేస్తాయి. కానీ ఓ మహిళ రోజుకు 22 గంటలు నిద్రపోతోంది. ఒక్క రోజు కాదు.. కొన్నేళ్ల నుంచి ఇలాగే ఎక్కువసేపు నిద్రిస్తోంది. ఆమె కథ ఏంటంటే..?
ప్రాణాంతక వ్యాధులు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. ఒకప్పుడు లక్ష మందికి ఒకరిలో కనిపించే అత్యంత అరుదైన అనారోగ్య సమస్య క్యాన్సర్..ఇప్పుడు వెయ్యిలో ఒకరికి ఉన్నట్లుగా మారిపోయింది. క్యాన్సర్ మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యాధి కారణంగా ఎంతోమంది బలైపోయారు. ఈ మహమ్మారి వ్యాధి లక్షణాలు కనిపిస్తే ..అంతే సంగతులు అన్నట్లుగా ఉండేది. అందుకే క్యాన్సర్ అంటే అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా, వైద్యం చేయించుకోలేని రోగంగా చూస్తున్నారు. అయితే కొందరు ఈ క్యాన్సర్ మహమ్మారి జయించారు. అయితే […]
హైదరాబాద్ : ఏ సీజన్ లో ఆపండ్లు తినడం ద్వారా ఆయా పండ్లలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. అంతేకాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. మామిడి పండ్లను రోజులో ఏ సమయంలో తినాలి ? ఎప్పుడు తినకూడదు ? అనే సందేశాలకు సమాధానాలు కావాలంటే తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాలి..
హైదరాబాద్ : మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైనవి. ఇవి శరీరం నుంచి నీటిని ఫిల్టర్ చేయడానికి సహాయ పడుతుంది. కిడ్నీ సమస్య మరింతగా పెరిగితే ఫెయిల్యూర్ అయ్యి, డయాలసిస్ చేయించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు.. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చేయాలి..? ఏం చేయకూడదో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి.. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
హైదరాబాద్ : సాత్విక ఆహారంగా పరిగణించే నెయ్యికి ఎన్నోరకాల వ్యాధులను నయంచేసే గుణాలున్నాయి. నెయ్యిని ఆయుర్వేదంలో పలు రకాల మందుల తయారీకి ఉపయోగిస్తుంటారు. నెయ్యి కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తీసుకోకూడదు. అలా తింటే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి వాళ్ళు నెయ్యి తినాలి ..? ఎలాంటి వాలు తినకూడదు..? ఎందుకు అనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాలి..
హైదరాబాద్ : ఎముకలు బలంగా ఉంచుకోవాలంటే.. ఆకుకూరలు, పలురకాల పండ్లు ,కాయలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతారు. కానీ పురాతన కాలం నుంచి మన పెద్దలు ఎన్నోరకాల ఆరోగ్యకరమైన ఆహారాలను మనకు అందిస్తున్నారు. అటువంటి వాటిలో ఐవి చాలా కీలకమైనవి..అవి మన ఎముకలను ధృడంగా ఉంచడంలో పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి.. అవేంటో..? తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాలి…
హైదరాబాద్ : రోజురోజుకూ ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు 37 కంటే పైనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తప్పనిసరిగా తెలుసుకోవాలి.. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.. ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో చిన్నారులు, వృద్దులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకొనే ఆహారంలో మరింత శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. సమ్మర్ సీజన్ వరకూ ఆయిల్ ఫుడ్ తగ్గించడం మేలని వారు […]
హైదరాబాద్ : రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే.. శరీరానికి కూడా కొలెస్ట్రాల్ అనేది కొంతమేర అవసరమే. ముఖ్యంగా వేసవికాలంలో శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎలాంటి పండ్లు, కూరగాయలు తీసుకోవాలో తెలుసుకుందాం..గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీరంలో కొలస్ట్రాల్ ఉండకూడదు. ఒకవేళ శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉందంటే.. గుండెను కాపాడుకోవాలనే ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉంటాయి. ఎందుకంటే శరీరంలో కొవ్వుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ కాబట్టి. గుండెపోటు అనేది సీరియస్ […]