టీమిండియా టీ20 తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో టీమిండియాకు వరుస సిరీస్లకు కెప్టెన్గా వ్యవహరిస్తూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. టీమిండియా టీ20 క్రికెట్లో సాధించిన విజయాల్లో ఎక్కువ మ్యాచ్ల్లో భాగమైన క్రికెటర్గా ధోనిని పాండ్యా అధిగమించేశాడు. టీమిండియా ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా టీమిండియా టీ20ల్లో సాధించిన 59 మ్యాచ్ల్లో భాగమయ్యాడు. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్తో హార్దిక్.. 58 మ్యాచ్లతో మూడో […]
టీమిండియా మరో అద్భుత విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్తో అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో భారత జట్టు 168 రన్స్ తేడాతో భారీ విక్టరీ కొట్టింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 2-1 తేడాతో హార్దిక్ పాండ్యా సేన చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 235 రన్స్ చేసింది. మన బ్యాట్స్మెన్లో శుబ్మన్ గిల్ (126 నాటౌట్) సెంచరీతో వీరవిహారం చేశాడు. అయితే భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్యాటక కివీస్ జట్టు 66 […]
అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన చివరి టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్ను ఏకంగా 168 పరుగుల తేడాతో ఓడించి.. టీ20 చరిత్రలోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ బాదిన గిల్.. మొత్తం మీద 63 బంతుల్లో 12 ఫోర్లు, […]
లక్నో వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 లో స్కోరింగ్ థ్రిల్లర్గా మారింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో ఇరు జట్ల స్పిన్నర్లు చెలరేగిపోయారు. స్పిన్నర్లు బాల్ను గింగిరాలు తిప్పుతుంటే.. ఇరు దేశాల బ్యాటర్లు వణికిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది. కానీ.. పిచ్ కండీషన్స్ చూసి వారు తీసుకున్న నిర్ణయం ఎంతపెద్ద తప్పో వారికి అర్థమైంది. చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతున్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర […]
రాంచీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో స్వదేశంలో భారత వరుస విజయాలకు బ్రేక్ పడింది. న్యూజిలాండ్పై మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్.. ఇప్పుడు టీ20 సిరీస్ను ఓటమితో ఆరంభించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కాన్వె 52, డార్లీ మిచెల్ 59 రన్స్తో […]
న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్లో మాత్రం తొలి మ్యాచ్లోనే బోల్తా కొట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేకుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన యువ భారత జట్టు దారుణంగా విఫలం అయ్యింది. టాస్ గెలిస్తే చాలు మ్యాచ్ గెలిచే రాంచీ మైదానంలో.. టీమిండియా టాస్ గెలిచి కూడా మ్యాచ్ ఓడిపోయింది. స్పిన్కు అనుకూలించే పిచ్పై పేసర్లు తేలిపోగా.. బ్యాటింగ్లో టాపార్డర్ అత్యంత ఘోరంగా ఫెయిల్ […]
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నుంచి తాను చాలా నేర్చుకున్నానని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. కాగా.. ధోని కెప్టెన్సీలో పాండ్యా చాలా కాలం ఆడిన విషయం తెలిసిందే. అయితే.. న్యూజిలాండ్తో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనే ఆడనుంది. ఈ సిరీస్లో భాగంగా భారత్-కివీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ శుక్రవారం జార్ఖండ్లోని రాంచీ వేదికగా జరగనుంది. అయితే.. ధోని సొంత రాష్ట్రం రాంచీనే కావడం.. తొలి టీ20 […]
న్యూజిలాండ్పై మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు మూడు టీ20ల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. భారత్-కివీస్ మధ్య రాంచీ వేదికగా తొలి టీ20 శుక్రవారం రాత్రి జరగనుంది. ఈ టీ20 సిరీస్కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ పేసర్లు మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్లకు విశ్రాంతి ఇచ్చారు. సీనియర్ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా ఈ సిరీస్లో న్యూజిలాండ్తో […]
స్వదేశంలో భారత్ జైత్ర కొనసాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకను 3-0 తేడాతో చిత్తుచేసిన టీమిండియా, న్యూజిలాండ్ పై కూడా అదే విజయాన్ని మరోసారి పునరావృతం చేసింది. మూడు వన్డేల సిరీస్ ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న భారత్, మూడో వన్డేలో కూడా విజయం సాధించి సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్.. ఐసీసీ […]
ICC ప్రతీ ఏడాది అత్యుత్తమైన ఆటగాళ్లను ఎంపిక చేసి ఓ జట్టును ప్రకటిస్తుంది. అయితే ఈ సంవత్సరం టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల జట్టును తాజాగా రిలీజ్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). ఇటు బ్యాటింగ్ తో పాటుగా బంతితో కూడా రాణించిన ఆల్ రౌండర్స్ ను జట్టులోకి ఎంపిక చేసింది. ఇక 2022 సంవత్సరానికి గాను టీమిండియా నుంచి ముగ్గురు ప్లేయర్లు టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో భారత కెప్టెన్ రోహిత్ […]