కేవలం ఐసీసీ ట్రోఫీ కోసం కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ని తప్పించి రోహిత్ కి పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. ఐపీఎల్ లో సక్సెస్ అయిన రోహిత్ టీమిండియాకు కూడా ఐసీసీ టోర్నీలు అందిస్తాడని ఆశభావం వ్యక్తం చేసింది. కానీ రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత కూడా టీమిండియా తలరాత మారలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడిన తీరు ఎవ్వరికిఈ నచ్చడం లేదు. దీంతో హిట్ మ్యాన్ పై ఇప్పుడు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోమారు ఐపీఎల్ ఫైనల్స్కు చేరుకుంది. దీనికి అందరి కంటే ఎక్కువ క్రెడిట్ ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇవ్వాల్సిందే. అయితే ఎప్పుడూ కూల్గా కనిపించే ధోని.. ఒక సందర్భంలో భావోద్వేగానికి గురయ్యాడట.
ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో పెద్ద ఎత్తున గొడవ జరగడం అందరినీ షాక్ కి గురి చేసింది. తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే వీరిద్దరు ఇలా ప్రవర్తించడం ఎవ్వరికీ నచ్చడం లేదు. ఈ విషయంపై ప్రస్తుతం వీరిద్దరిపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వీరిద్దరి వివాదంపై భారత మాజీ క్రికెటర్ స్పిన్నర్ హర్భజన్ స్పందించాడు.
మహేంద్ర సింగ్ ధోని అంటే ప్రశాంతతకు చిరునామా. కానీ ఒకసారి ధోని కోపంతో బ్యాట్ విరగొట్టాడని భారత మాజీ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. మరి ధోని ఎందుకు అలా చేసాడు ? ఆ మాజీ స్పిన్నర్ ఎవరు ?
ప్రస్తుత వైట్బాల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లు ఎంత అద్భుతంగా ఆడుతున్నారో తెలిసిందే. అయితే వీరిద్దరిని కాదని ఒక విదేశీ బ్యాటర్ను వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అంటున్నాడు హర్భజన్. అతడి కామెంట్స్పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటూ నిదానంగా కోలుకుంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలో పలువురు భారత మాజీ ఆటగాళ్లు పంత్ ని పలకరించడానికి వస్తున్నారు. తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లు పంత్ ను పరామర్శించారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ.. గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు టర్భోనేటర్.
రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి వేసిన నాటునాటు పాట ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. కీరవాణీ-చంద్రబోస్ జోడీ ఆ పాటకు ఆస్కార్ సైతం అందుకుంది. ఇప్పుడు భజ్జీ-రైనా ఆ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రసకందాయకంగా మారింది. ఇరు జట్ల బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. దాంతో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు ఈ మిస్టరీ స్పిన్నర్.
ఇండియన్ క్రికెట్లో టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్కు ఆ పదవి కట్టబెట్టాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. మరి సెహ్వాగ్ను సూచించడానికి కారణం చెబుతూ..