పైన ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు శ్రీజ. వయసు 9 ఏళ్లు. అయితే సోమవారం రాత్రి ఇంట్లో కరెంట్ పోయింది. దీంతో ఉక్కపోతగా ఉండడంతో అందరూ ఆరుబయట నిద్రపోయారు. ఇక తెల్లవారుజామున పాపం, ఆ చిన్నారిపై ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఉన్నది అంటే ఒక తల్లి ప్రేమ మాత్రమే. ఏమి ఆశించకుండా ప్రేమను పంచేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆమె.. అమ్మ మాత్రమే. నవమోసాలు మోసి కనిపెంచడమే కాకుండా.. బిడ్డకు ఏ కష్టం కలిగిన తల్లి మనస్సు తల్లడిల్లపోతుంది. ఏ చిన్న కష్టం రాకుండా కంటికి రెప్పలా బిడ్డను కాపాడుకుంటుంది. అలాంటి అమ్మను వృద్ధాప్యంలో కొందరు కుమారులు కష్ట పెడుతున్నారు.
ఇటీవల ప్రైవేల్ కాలేజీల ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ నార్సింగ్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దొరికిన కాడికి దోచేస్తున్నారు. చదువు రాని వాళ్లే అనుకుంటే చదువుకున్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల మాయలో పడిపోతున్నారు.
నేటికాలంలో ప్రేమ పేరుతో అమ్మాయిలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. కొందరు ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటపడి వారిని వేధిస్తారు. అలాంటి వేధింపులను ఎదిరించి కొందరు యువతులు ధైర్యంగా నిలబడతారు. మరికొందరు భయంతో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తారు. తాజాగా ఓ యువతి కానిస్టేబుల్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్ కి చెందిన దొంగ దొంగరి […]