మన ఇండియాలో క్రికెట్కున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్ వీక్షించడం కోసం ఎంత దూరమైన వెళ్తారు అభిమానులు. ఇక టిక్కెట్ల కోసం పడిగాపులు కాస్తారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. హైదరాబాద్ వేదికగా ఈ నెల 25న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా ఆఖరి టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం తీవ్ర గందరగోళానికి దారితీసింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో టీ20 టికెట్లు అమ్మకం నిర్వహించిన సంగతి తెలిసిందే. టిక్కెట్లు దక్కించుకోవడానికి వేల సంఖ్యలో పరిమితికి […]
భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్.. అదీ మన హైదరాబాద్ లో.. మరి ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు ఊరుకుంటారా? తమ అభిమాన ఆటగాళ్లను దగ్గరుండి చూడాలని ఊవ్విళ్లూరుతుంటారు. మ్యాచ్ చూడడానికి టికెట్ల కోసం ఒక్కసారిగా జింఖానా గ్రౌండ్ వద్ద ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ తొక్కిసలాటలో రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పొయింది. దాంతో అక్కడే విధులలో ఉన్న మహిళా కానిస్టేబుల్, తోటి కానిస్టేబుల్స్ ఆమెకు […]
భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో భాగంగా ఈ నెల 25న మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు జింఖానా మైదానంలో పడిగాపులు కాస్తున్నారు. మెుదట ఉప్పల్ స్టేడియంలో టికెట్లు ఇస్తారు అంటే.. అక్కడికి వెళ్లిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే జింఖానా గ్రౌండ్ టికెట్లు ఇస్తారని తెలియడంతో అక్కడికి వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. […]