ఏ వస్తువు తీసుకున్నా, ఏదీ తిన్నా, తాగినా , చెల్లింపులు చేసే ప్రతి సారి జీఎస్టీ ఒకటి మనల్ని కలవరపాటుకు గురి చేస్తుంది. అదే వస్తు సేవల పన్ను. పాత పన్నుల పద్ధతి ప్రకారం ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తున్నాయి. ఈ విధానానికి స్వస్థి చెప్పి
మోడీ సర్కారు సామాన్యులకు శుభవార్త చెప్పింది. ఇంట్లో వాడే చాలా వస్తువులపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. దీంతో వీటి ధరలు భారీగా దిగిరానున్నాయి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ద్విచక్ర వాహనాల కొనుగోలు చేసే సామాన్యులపై భారం తగ్గనుందా? ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గనుందా?
'ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్..' ఇలాంటి సేవలు మనదేశంలో నిషేధం. మరి జరగట్లేవా..? అంటే అది అడక్కండి. ఈ సేవలు అందిస్తోన్న కంపెనీల సంఖ్య వేలల్లో ఉంటే.. వీటికి బానిసలైన వారు కోట్లలో ఉన్నారు. రోజూ కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. పోనీ అంతా సంపాదిస్తున్నారు కదా! పన్ను అయినా సక్రమంగా చెల్లిస్తున్నారా? అంటే అదీ లేదు.
రూ. 1.84 కోట్ల వివాదంపై ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ సంఘటన చెన్నై ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. పలువురు సంగీత దర్శకులు జీవీకి తమ మద్దతు తెలుపుతున్నారు.
ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. నెల తర్వాత ఊరికి వెళ్లాలన్నా కూడా ఇప్పుడే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. అప్పటికప్పుడు అంటే ఎలాంటి రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందే బుక్ చేసుకుంటారే గానీ ఆ సమయానికి ప్లానింగ్ మారిపోవచ్చు, లేదా వెళ్లేందుకు వీలు కాకపోవచ్చు. అలాంటి సమయంలో కచ్చితంగా టికెట్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న టికెట్ను క్యాన్సిల్ చేయాలంటే.. టికెట్ ధర నుంచి కొంత క్యాన్సిలేషన్ ఛార్జస్ […]
గత కొంత కాలంగా దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. మనం నిత్యం వాడే పెట్రోల్ నుంచి కూరగాయాల వరకు అన్ని రేట్లు మండిపోతున్నాయి. రోజురోజుకు ప్రతి వస్తువు ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి పెను భారం పడుతుంది. ఇప్పుడు పాల రేట్లు కూడా పెరిగాయి. లీటర్ పాలకు ఎంత పెరిగింది? ఏయే కంపెనీలు ఎంత పెంచాయో అన్న వివరాల్లోకి వెళితే.. పలు కంపెనీలు పాల రేట్లను మరోసారి పెంచారు. అమూల్, మదర్ డెయిరీ కంపెనీలు లీటర్ పాలకు […]
కేంద్ర ప్రభుత్వ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పన్నులు వసూలు చేసే సంగతి తెలిసిందే. రాష్ట్రాల నుంచి కేంద్రం జీఎస్టీ రూపంలో పన్నులు వసూలు చేస్తుంది. ఇలా వచ్చిన పన్ను ఆదాయంలో.. కేంద్రం, రాష్ట్రాల వాటాను తిరిగి పంచుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదలలో భాగంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు రెండు విడతల పన్నుల వాటా మొత్తం రూ.1,16,665.75 కోట్లను విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని […]
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైన ప్రకటన వెలువడుతోంది అంటే చాలు దేశ ప్రజలు చూపు మెుత్తం అటు వైపే. మళ్లీ ఏ ధరలు పెరుగుతాయో అని. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాక పోతే ఈ నిర్ణయం వినియోగదారులకు ఉరటనిచ్చేదే కావడంతో ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎమ్ వినియోగదారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏదైన […]
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే తీసుకొచ్చిన బిల్లు జీఎస్టీ (GST).”ఇది సామాన్యుల బిల్లు” అని జీఎస్టీని సభలో ప్రవేశపెట్టే ముందు బీజేపీ నాయకులు చెప్పిన మాటా. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని నిత్యవసరాలపై జీఎస్టీని పెంచారు. ఇలా టాక్స్ పెంచడం వల్ల మా అమ్మ నన్ను కొడుతోంది అని 1వ తరగతి పాప ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసింది. మరి ఆ […]