ధి కొందరి జీవితాల్లో విస్తుపోయే సంఘటనలు సృష్టించి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తోంది. ఓ వ్యక్తి విషయంలో అదే జరిగింది. అతడు ఓ గ్రామానికి సర్పంచ్. అభివృద్ధి పనుల్లో భాగంగా శ్మశాన వాటికను కట్టించాడు. అయితే ఏ మూహుర్తంలో దాన్ని కట్టించాడో కానీ
వ్యక్తి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబంతో కాటికాపరి ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అవుతోంది. అతడు ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. డబ్బుల కోసం ఇలా ప్రవర్తించడం సరికాదంటున్నారు.
ప్రతివారి జీవితంలో వివాహం ఒక గొప్ప వేడుక అని అంటారు. ఈ మద్య వివాహాలు రక రకాల పద్దతుల్లో జరుపుకుంటున్నారు. కొంత మంది సముద్రం లోపల చేసుకుంటే.. కొంత మంది ఆకాశ మార్గాన వివాహాలు జరుపుకుంటున్నారు. వివాహం అనేది తమ తమ ఆర్థిక స్థోమతను బట్టి జరుపుకుంటారు. తాజాగా పంజాబ్ లోకి ఓ గ్రామంలో ప్రజలు తమ పెద్ద మనసు చాటుకున్నారు. గ్రామస్థులంతా పెద్ద మనసు చేసుకొని ఓ పేద యువతికి ఘనంగా పెళ్లి జరిపించారు.. అయితే […]
Indian Couple: ఒకప్పటి పెళ్లిళ్లకు.. నేడు సమాజంలో జరుగుతున్న పెళ్లిళ్లకు చాలా మార్పు కనిపిస్తోంది. ఒకనాటి పెళ్లిళ్లు ‘‘ ఆకాశం దిగి వచ్చి… మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా… జరగాలి పెళ్ళంటే మరీ ’’ అన్నట్లుగా ఉండేవి. హంగు ఆర్భాటాలతో పాటు బంధాలకు, ప్రేమలకు పెద్ద పీఠ ఉండేది. నేటి పెళ్లిళ్లు తూతూ మంత్రంగా అయిపోతున్నాయి. కేవలం హంగు, ఆర్భాటం కోసం మాత్రమే జరుగుతున్నాయి. ఇది చాలదు అన్నట్లు ఓ కొత్త పైత్యం […]