ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్. సేవే ప్రాధాన్యంగా చెప్పబడుతున్న ఈ వ్యవస్థలో వాలంటీర్లు కీలక పాత్ర ధారులు. వితంతు, వృద్ధాప్య వంటి పింఛన్ల కోసం గంటల తరబడి
విశాఖలో ఓ వాలంటీర్ వృద్ధురాలిని చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో వాలంటీర్ హైటెక్ మోసం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఏకంగా ప్లాస్టిక్ వేలి ముద్రలు వేస్తూ అడ్డంగా బుక్కైపోయాడు.
విశాఖలో దారుణం నెలకొంది. వాలంటీర్ ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ సంఘటన నగరం మొత్తం కలకలం రేపింది. వృద్ధురాలు హత్యగావింపబడినట్లు సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తమ పెళ్లి విషయంలో తుది నిర్ణయం ఆడ పిల్లలదే అవుతుంది. వారు ఊ అంటేనే సంబంధాలు చూడటం మొదలు పెడుతున్నారు తల్లిదండ్రులు. ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ఆలోచనలను నిర్మోహమాటంగా చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగమున్నా, కోట్ల ఆస్తి సంపద ఉన్నా, వేల ఎకరాల భూమి ఉన్నా, పెద్ద బిజినెస్ వేత్త అయినా సరే.. తాము అనుకున్న క్వాలిటీస్ ఉంటేనే అతడితో తలవంచి తాళి కట్టించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఏపీలోని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను.. అర్హులైన లబ్దిదారులను గుర్తించి, వారికి చేరువ చేయడమే గ్రామ, వార్డు వాలంటీర్ల విధి. గ్రామ, వార్డు వాలంటీర్లదీ సేవాలాంటింది. ఇప్పుడు వీరి సేవలను గుర్తించిన జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఏపీలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఆయన పర్యటన సాగుతోంది. లోకేష్ యాత్రలో కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో జనం పాల్గొంటున్నారు. యువగళానికి తమ మద్దతు తెలుపుతున్నారు. లోకేష్ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. వాటికి పరిష్కారాలు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణాపురం గ్రామంలో సచివాలయాలు, వాలంటీర్ల ఉద్యోగాలపై ఆయన స్పందించారు. టీడీపీ అధికారంలోకి […]
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు ప్రత్యక్ష వారధి వారే. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం, అర్హులైన వారికి పథకాలు అందేలా చూడటం వీరి ముఖ్య విధి. పైగా పిఛన్లు వంటి వాటిని ఇంటికే తీసుకెళ్లి లబ్ధిదారులకు అందజేస్తూ ఉంటారు. వీరికి గౌరవ వేతనం ఇస్తున్న విషయం తెలిసిందే. వీరి జీతాల పెంపు విషయంలో మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఉన్న వాలంటీర్లకు […]
Grama Volunteer: ఓ మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన బాపట్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా, కొరిశపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రావిపాటి కోటయ్య గ్రామ వాలంటీర్గా పని చేస్తున్నాడు. అతడికి ఇది వరకే పెళ్లైంది. అయినప్పటికి అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆమెను బెదిరించి […]