2024 ఎన్నికల్లో టీడీపీ జోరు ఖాయమా అంటే అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ హవా సాగుతుందని అంటున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ డిక్లరేషన్ ఇవ్వడంలో జాప్యం చేశారంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ స్థానంలో వెలువడుతున్న ఫలితాలు అందరిలో హైటెన్షన్ పుట్టిస్తోన్నాయి. ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న వైసీపీని వెనక్కి నెట్టి టీడీపీ ముందుకు వచ్చింది.
ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం వివరణ ఇచ్చింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీడీపీ.. అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చింది. రెండు చోట్లా ఘన విజయం సాధించి.. సత్తా చాటింది. తాజా ఫలితాలు చూసి అధికార పార్టీ నేతలు షాకవుతున్నారు. ఆ వివరాలు...
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించిన షాక్ తగలగా.. తూర్పు రాయలసీమ ప్రాంతంలో.. మరీ ముఖ్యంగా కుప్పంలో వైసీపీ పుంజుకోవడంతో టీడీపీ శ్రేణులు షాకవుతున్నారు. ఆవివరాలు..
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. స్థానిక సంస్థలు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార వైసీపీ విజయ ముందంజలో ఉండగా.. గ్రాడ్యుయేట్ స్థానాలకు వచ్చే సరికి అంచనాలు తారుమారు అయ్యాయి. యువత ఇచ్చిన తీర్పు చూసి.. వైసీపీ నేతలు షాకవుతున్నారు. మరి దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండనుంది అంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 3 స్థానాల్లో రెండింట టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అలాగే పశ్చిమ రాయలీసమ స్థానంలో రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా కొనసాగుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించగా.. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నమైన ఫలితం కనిపిస్తోంది. ఆ వివరాలు..
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నగారా మోగింది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాలు ముమ్మరంగా ప్రచారాలు చేయడం మొదలు పెట్టాడు. ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు చేస్తుంటే.. అధికార పక్ష నేతలు గడప గడపకు తిరిగి తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు.