రైతుకి భూమే ఆస్తి. ఉంటే గింటే సొంతంగా ఒక ఇల్లు ఉంటుందేమో. ఎవరైనా తమ ఆస్తులను కాపాడుకుంటారు. ఎందుకంటే ఆ ఆస్తులు ఉంటేనే ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు. లేదంటే విలువే ఇవ్వడం లేదు. అయితే ఒక రైతు మాత్రం తన ఆస్తి మొత్తాన్ని గవర్నర్ కి రాసిచ్చేసి తాను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయాడు. తన భూమిలో ఒక పాఠశాల గానీ ఆసుపత్రి గానీ కట్టించమని చెప్పి కోరాడు. ఇంతకు ఎవరా శ్రీమంతుడు?
సాధారణంగా సెలబ్రెటీలు, రాజకీయ నేతలు బయటకు వెళ్తే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొనే సమయంలో పోలీస్ బందోబస్త్ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు దుండగులు, ప్రత్యర్థులు వారిపై దాడులకు పాల్పపడుతూనే ఉంటారు.
ఇండియన్ సూపర్ స్టార్గా 7 పదుల వయసులోనూ మనల్ని ఉర్రూతలూగిస్తున్న రజనీకాంత్.. రాజకీయాల్లోకి రావాలని ఆయన, ఆయన ఫ్యాన్స్ కోరుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన వ్యక్తిత్వం. ప్రజలకు సేవ చేసుకోవాలన్న వెలితి ఆయనకి ఇప్పటికీ ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. కానీ ఎందుకో ఆయన వెనకడుగు వేస్తున్నారు. ఆ మధ్య ఒకసారి రాజకీయాల్లోకి వస్తున్నానని, త్వరలోనే పార్టీ పేరు, వివరాలు ప్రకటిస్తానని చెప్పి వెనక్కి తగ్గారు. దీంతో అభిమానుల ఆశల మీద […]
తెలంగాణలో గవర్నర్కి, సీఎంకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రేంజ్లో విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లుగా ఉంది వ్యవహారం. గవర్నర్గా కాకుండా.. కనీసం మహిళగా కూడా తనను గౌరవించడం లేదని.. సీఎం కేసీఆర్, ఆయన యంత్రాంగం తనతో అమర్యాదగా ప్రవర్తిస్తోందని.. ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్ తమిళిసై ఆరోపిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు గవర్నర్ బీజేపీకి కొమ్ము కాస్తు.. తమ ప్రభుత్వంపై అసత్య […]
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరడం లేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మిత్ర పార్టీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యుడిని గవర్నర్ పీఆర్వోగా పెట్టుకోవడం చాలా అక్రమమని అన్నారు. ఈ వ్యవహారంతో.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. అయితే,.. గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్కు సంబంధించిన […]
సాధారణంగా ఏ పదవి అయినా సంపూర్ణంగా కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొంత మంది మాత్రం అనూహ్య నిర్ణయాలతో ముందుగానే తమ పదవులకు రాజీనామా చేస్తూ షాక్ ఇస్తుంటారు. అది వారి వ్యక్తిగత కారణాలు కావొచ్చు.. పార్టీ ఆదేశాలు కావొచ్చు. తాజాగా ఉత్తరాఖండ్ గవర్నర్ పదవికి బేబీ రాణి మౌర్య రాజీనామా చేశారు. ట్విస్ట్ ఏంటేంటే.. ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు […]
ఏడాది కాలంగా సాగుతోన్న పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు ముగిశాయి. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో పీవీ మార్గ్లో ఉన్న జ్ఞాన భూమిలో శతజయంతి ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళ సై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెక్లెస్రోడ్ను పీవీ మార్గ్గా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా పీవీ నర్సింహారావు రచనలతో రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు. ఎక్కడ ఏ పదవి లభించినా అక్కడ […]