విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాల్లో ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా ‘నువ్వు నాకు నచ్చావ్’చెప్పుకొవచ్చు. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో కోటి స్వరాలు అందించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించాడు. 2001లో విడుదలైన ఈ సినిమా
ఇటీవల దేశంలో పలు చోట్ల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపాల వల్ల కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల, రైలు పట్టాలు తప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఉత్తర ప్రదేశ్లో కూడా జరిగింది. హరి ప్యారీ అనే మహిళ అనుకోకుండా కళ్లు తిరిగి రైలు పట్టాలపై పడిపోయింది. స్థానికులు ఆమెను రక్షించేలోపే వేరే గూడ్స్ రైలు పట్టాలపైకి వచ్చింది. కొన్ని బోగీలు ఆమె పడిపోయిన పట్టాల మీదుగా వెళ్లాయి. అయినా ఆమె అదృష్టం బాగుంది కాబట్టి బతికిపోయింది.
ఒడిషా రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. సిగ్నలింగ్ లోపాలతో ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఇండియన్ రైల్వేపై విమర్షలు వెల్లతువెత్తుతున్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. టెక్నికల్ లోపాలు, మానవ తప్పిదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల రైళ్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారత దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే.
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదాన్ని మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది.అదే రాష్ట్రంలో జరిగిన ఒక ప్రమాదంలో రైలు కిందపడి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
రైలు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నిత్యం మనం అనేకం చూస్తునే ఉన్నాము. కొందరు కావాలనే రైలు కింద పడి ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. మరికొందరు మాత్రం అనుకోకుండా రైలు ప్రమాద బారిన పడి మరణిస్తున్నారు. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయట పడ్డాడు.
బీహార్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే వెంటనే స్పందించిన అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
గూడ్స్ రైలు 50 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఆ సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ కి కూడా ఏమీ జరగలేదు. కానీ గ్రామస్తుల ప్రాణాలకు మాత్రం ముప్పు వాటిల్లింది. గూడ్స్ రైలు వల్ల ఆ గ్రామంలోని వాతావరణం విషపూరితమైపోయింది. దీంతో అక్కడి ప్రజలను మంచి నీళ్లు తాగొద్దు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.