బంగారం కొనే వారికి షాకిస్తూ ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగి గోల్డ్ ప్రియులకు షాకిస్తున్నాయి. కాగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఈవిదంగా ఉన్నాయి.
ఈ మద్య కొంతమంది కిలేడీలు వివాహం చేసుకున్న కొద్ది రోజులకే బంగారం, డబ్బుతో ఉడాయిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇలా నిత్య పెళ్లికూతుళ్ల గుట్టు పోలీసులు రట్టు చేస్తున్నారు.
భారతీయ మహిళల వద్ద దాదాపు 21000 టన్నుల బంగారం ఉందని తెలుస్తుంది. అంటే బంగారాన్ని అంతా ఒక్కదగ్గర పోగుచేస్తే లారీల కొద్ది బంగారం నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది.
తక్కువ ధరకు బంగారం హారం అమ్ముతామని ఆశ చూపించి ఓ బట్టల వ్యాపారిని నమ్మించి..దుండగులు రూ. 3లక్షలు కాజేశారు. వారు వెళ్లిపోయాక తను మోసపోయానని తెలుసుకుని వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు.
అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. అది ఓ కొత్తజంటను వరించింది. ఓ నూతన దంపతులు కూడా ఏకంగా లాటరీలో కేజీ బంగారం గెలుచుకున్నారు. దీంతో ఆ కొత్తజంటకు పట్టలేని సంతోషంతో ఎగిరి గంతేశారు. వివరాలలు తెలుసుకుందాం.
2000 నోట్ల రూపాయల రద్దు నిర్ణయంతో జనాలు తమ దగ్గర దాచిన నోట్లను వెలికి తీస్తున్నారు. చాలా మంది ఈ నోట్లతో బంగారం కొనుగోలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఐటీ రూల్స్ ఎలా ఉన్నాయి అంటే..
రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసందే. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు అన్నీ రూ.2 వేల నోట్ల జారీని ఆపేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచిస్తే జనాలు మాత్రం బంగారం షాపులకు పరిగెడుతున్నారు.
వేసవి కాలం వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద ఐక్ క్రీమ్ పార్లర్ కి వెళ్లి మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి తింటాం. చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కుల్ఫీ ఎన్నో రకాల ఫ్లేవర్స్ లో అభిస్తాయి.